Webdunia - Bharat's app for daily news and videos

Install App

అనిల్ అంబానీ సతీమణికి కష్టాలు.. ఈడీ విచారణ

Webdunia
మంగళవారం, 4 జులై 2023 (15:04 IST)
Anil Ambani
విదేశీ మారక ద్రవ్య కేసుకు సంబంధించి ముఖేష్ అంబానీ సోదరుడు అనిల్ అంబానీని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ విచారిస్తున్నట్లు వార్తలు వచ్చాయి. ఎన్‌ఫోర్స్‌మెంట్ డిపార్ట్‌మెంట్ విదేశీ మారకద్రవ్య మోసానికి సంబంధించి విచారణకు హాజరు కావాలని ఆమెను కోరింది. 
 
అనిల్ అంబానీ వద్ద ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగం అధికారులు ఎనిమిది గంటల పాటు విచారణ జరిపారు. అలాగే అనిల్ అంబానీ సతీమణి దీనా అంబానీ మంగళవారం ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఎదుట విచారణకు హాజరయ్యారని, ఆమెను కూడా ప్రశ్నిస్తున్నట్లు సమాచారం. 
 
2020లో యెస్ బ్యాంక్ సీఈవో రాణా కపూర్‌పై అక్రమ నగదు బదిలీ కేసులో అనిల్ అంబానీని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఇప్పటికే విచారించడం గమనార్హం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Khaleja: ఖలేజా రీ-రిలీజ్- మొదటి రోజే రూ.8కోట్లు.. ఆల్ టైమ్ రికార్డ్ నమోదు

NBK: బాలక్రిష్ణ పుట్టినరోజున అఖండ2 అప్ డేట్ రాబోతోంది

Rajendra Prasad: తన ఒరిజినల్ గెటప్ ఇదే అంటున్న రాజేంద్రప్రసాద్

Nikhil: నిఖిల్ కత్తి యోధుడిలా సంయుక్త విల్లు బాణంతో స్వయంభు లో యాక్షన్ సీన్

Sudheer: కృష్ణ కు నివాళితో జటాధర చిత్రం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప్రారంభించిన సుధీర్ బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మింత్రా ఇవోఆర్ఎస్ 22వ ఎడిషన్ ఇప్పుడు 10 వేల బ్రాండ్ల నుంచి 4 మిలియన్లకు పైగా స్టైళ్లతో...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

తర్వాతి కథనం
Show comments