Webdunia - Bharat's app for daily news and videos

Install App

అనిల్ అంబానీ సతీమణికి కష్టాలు.. ఈడీ విచారణ

Webdunia
మంగళవారం, 4 జులై 2023 (15:04 IST)
Anil Ambani
విదేశీ మారక ద్రవ్య కేసుకు సంబంధించి ముఖేష్ అంబానీ సోదరుడు అనిల్ అంబానీని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ విచారిస్తున్నట్లు వార్తలు వచ్చాయి. ఎన్‌ఫోర్స్‌మెంట్ డిపార్ట్‌మెంట్ విదేశీ మారకద్రవ్య మోసానికి సంబంధించి విచారణకు హాజరు కావాలని ఆమెను కోరింది. 
 
అనిల్ అంబానీ వద్ద ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగం అధికారులు ఎనిమిది గంటల పాటు విచారణ జరిపారు. అలాగే అనిల్ అంబానీ సతీమణి దీనా అంబానీ మంగళవారం ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఎదుట విచారణకు హాజరయ్యారని, ఆమెను కూడా ప్రశ్నిస్తున్నట్లు సమాచారం. 
 
2020లో యెస్ బ్యాంక్ సీఈవో రాణా కపూర్‌పై అక్రమ నగదు బదిలీ కేసులో అనిల్ అంబానీని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఇప్పటికే విచారించడం గమనార్హం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

స్వరాష్ట్రంలో డిపాజిట్ కోల్పోయిన జోకర్... : ప్రకాష్ రాజ్‌పై నిర్మాత వినోద్ కుమార్ ఫైర్

అభిమానుల రుణం ఈ జన్మలో తీర్చుకోలేను : జూనియర్ ఎన్టీఆర్

మహేష్ బాబు ఆవిష్కరించిన మా నాన్న సూపర్ హీరో ట్రైలర్‌

యూట్యూబర్ హర్ష సాయిపై లుకౌట్ నోటీసులు జారీ.. ఎందుకంటే?

విజువ‌ల్ గ్రాఫిక్స్‌ హైలైట్ గా శ్ర‌ద్ధాదాస్ త్రికాల చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తేనె మోతాదుకి మించి సేవిస్తే జరిగే నష్టాలు ఏమిటి?

గుండె జబ్బులకు కారణమయ్యే చెడు కొలెస్ట్రాల్‌ తగ్గించుకునేదెలా?

అల్లం పాలు ఎందుకు తాగాలో తెలుసా

లాస్ ఏంజిల్స్ నూతన కార్యవర్గ సమావేశంలో నిర్ణయాలు

కివీ పండు రసం తాగితే ఏంటి ప్రయోజనం?

తర్వాతి కథనం
Show comments