Webdunia - Bharat's app for daily news and videos

Install App

విలువైన అంశాల జాబితాలో బార్బర్‌కు అగ్రస్థానం : ఆనంద్ మహీంద్రా

Webdunia
శుక్రవారం, 17 ఏప్రియల్ 2020 (20:14 IST)
సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్‌గా ఉండే దేశ పారిశ్రామికవేత్తల్లో మహీంద్రా గ్రూపు ఛైర్మన్ ఆనంద్ మహీంద్రా ఒకరు. ఈయన దేశంలో ఎక్కడైనా హృదయాన్ని కలిగించే సంఘటన జరిగితే దాన్ని తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేస్తుంటారు. అలాగే, ఆపదలో ఉన్న ఎంతో మందిని ఆదుకున్నారు. ఇపుడు కరోనా కారణంగా దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ అమలవుతోంది. ఫలితంగా అత్యవసర సేవలు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. 
 
ఈ సేవల్లో విలువైనవి ఏవి అనే అంశంపై ఆనంద్ మహీంద్రా స్పందించారు. మనం సుఖంగా జీవించడానికి అవసరమైన నిత్యావసర అంశాలు చాలా తక్కువ అని ఈ లాక్‌డౌన్ మనకు తెలియజెప్పిందని పేర్కొన్నారు. "ఈ సందర్భంగా విలువైన అంశాల జాబితాలో నేను నా క్షురకుడికి తిరుగులేని అగ్రస్థానం ఇస్తాను. ఎందుకంటే, లాక్‌డౌన్ కారణంగా నా జుత్తును నేనే ఎలా కత్తిరించుకోవాలి అనే అంశం తప్పనిసరిగా నేర్చుకోవాల్సి వచ్చింది. చాలావరకు ఈ విద్యను నేర్చుకున్నాననే భావిస్తున్నాను" అని వెల్లడించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rashmika : కుబేర నుంచి రష్మిక మందన్న థర్డ్ సింగల్ పీ పీ డుమ్ డుమ్ సాంగ్ రిలీజ్

Ustad: ఉస్తాద్ కోసం పవన్ కళ్యాణ్, శ్రీలీల పై క్లాప్ కొట్టిన హరీశ్ శంకర్

Surya46: సూర్య, వెంకీ అట్లూరి కలయికలో Suriya46 రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం

Mangli Birthday: త్రిపుర రిసార్ట్‌లో మంగ్లీ పుట్టిన రోజు.. డ్రగ్స్ టెస్టులో పాజిటివ్

AS Ravi Kumar Chowdhury: యజ్ఞం దర్శకుడు AS రవి కుమార్ చౌదరి మృతి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రోబోటిక్ సర్జరీలలో సరికొత్త మైలురాయి సాధించిన మెడికవర్ హాస్పిటల్స్

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

తర్వాతి కథనం
Show comments