Webdunia - Bharat's app for daily news and videos

Install App

మహారాష్ట్ర నాసిక్‌లో భూకంపం. భూకంప లేఖినిపై 3.8గా నమోదు...

Webdunia
బుధవారం, 23 నవంబరు 2022 (11:04 IST)
మహారాష్ట్రలోని నాసిక్‌లో భూకంపం సంభవించింది. బుధవారం తెల్లవారుజామున ఈ భూ ప్రకంపనలు సంభవించాయి. అలాగే, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో కూడా ఇవి కనిపించాయి. భూకంప లేఖినిపై వీటి తీవ్రత 3.8గా నమోదైనట్టు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ తెలిపింది. బాసర్‌‍కు 58 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రాన్ని గుర్తించారు. భూ అంతర్భాగంలో 10 కిలోమీటర్ల లోతులో భూకంపం వచ్చినట్టు తెలిపింది. 
 
గోదావరి నది జన్మస్థలమైన నాసిక్‌లో తెల్లవారుజామున 4 గంటల సమయంలో స్వల్పంగా భూమి కంపించింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 3.6గా నమోదైందని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ తెలిపింది. నాసిక్‌కు పశ్చిమాన 89 కిలోమీటర్ల దూరంలో భూకంపం కేంద్రాన్ని గుర్తించారు భూ ఉపరితలం కింద టెక్టానిక్ ప్లేట్ల కదలిక వల్ల భూమికి దిగువున 5 కిలోమీటర్ల లోతులో భూకంపం వచ్చిందని తెలిపారు. భూకంపం వల్ల జరిగిన నష్టానికి సంబంధించిన వివరాలు తెలియాల్సివుంది.

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments