Webdunia - Bharat's app for daily news and videos

Install App

అవినీతిపై విచారణ? ఎందుకు?.. ఆధారాలుంటే కోర్టుకెళ్లొచ్చు : అమిత్ షా

తన కుమారుడు జయ్ షా అవినీతికి పాల్పడినట్టు వస్తున్న వార్తలపై బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా స్పందించారు. అహ్మదాబాద్‌లో ఓ టీవీ ఛానల్ నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, తన కుమారుడు జయ్ షా సారథ్యం

Webdunia
శనివారం, 14 అక్టోబరు 2017 (15:02 IST)
తన కుమారుడు జయ్ షా అవినీతికి పాల్పడినట్టు వస్తున్న వార్తలపై బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా స్పందించారు. అహ్మదాబాద్‌లో ఓ టీవీ ఛానల్ నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, తన కుమారుడు జయ్ షా సారథ్యంలోని కంపెనీ ఎలాంటి అవినీతికి పాల్పడలేదని స్పష్టంచేశారు.
 
ముఖ్యంగా కంపెనీ టర్నోవర్, లాభనష్టాల్లో తేడాలు ఉంటాయన్నారు. పైగా, ప్రభుత్వం నుంచి సెంటు భూమి లేదా ఎలాంటి రుణాలు తీసుకోలేదని తేల్చి చెప్పారు. ఈ వ్యవహారంపై కాంగ్రెస్ పార్టీ వద్ద ఏవైనా ఆధారాలు ఉంటే కోర్టుకెళ్లవచ్చని ఆయన సలహా ఇచ్చారు.
 
పైగా, ఈ అంశంపై తన కుమారుడు స్వయంగా విచారణకు ముందుకు వచ్చారని, రూ.100 కోట్ల పరువు నష్టం దావా వేశారని అమిత్‌ షా గుర్తుచేశారు. కాగా, గత మూడేళ్ళ కాలంలో కంపెనీ టర్నోవర్ రూ.50 వేల నుంచి 80 కోట్లకు చేరుకుందని 'ది వైర్‌' పోర్టల్ ఓ కథనాన్ని ప్రచురించగా, ఇది సంచలనమైన విషయం తెల్సిందే.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Thug Life: మణిరత్నం, కమల్ హాసన్ థగ్ లైఫ్ తాజా అప్ డేట్

Ambedkar: అగ్రహారంలో అంబేద్కర్ సినిమా ఫస్ట్ లుక్

బుట్టబొమ్మకు తెలుగులో తగ్గిన అవకాశాలు.. బాలీవుడ్‌లో ఛాన్సులు...

పుష్పక విమానం టాకీ అయితే అది సారంగపాణి జాతకం : వెన్నెల కిషోర్

8కె. ఫార్మెట్ లో ఎన్.టి.ఆర్., రాజమౌళి సినిమా యమదొంగ రిరిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి కాలంలో రాత్రిపూట స్నానం చేయడం మంచిదా?

నిద్రలేమి సమస్య వున్నవారు ఇవి తినాలి

బెల్లం - తేనె.. ఈ రెండింటిలో ఏది బెటర్!

కిడ్నీల్లో రాళ్లు ఎలా చేరుతాయి?

ఇంగ్లీష్ టీచింగ్ పద్ధతి అదుర్స్.. ఆ టీచర్ ఎవరు..? (video)

తర్వాతి కథనం
Show comments