Webdunia - Bharat's app for daily news and videos

Install App

భేష్, బ్రహ్మాండం.. దుబ్బాక గెలుపుపై బండి సంజయ్‌కి అమిత్ షా అభినందన

Webdunia
మంగళవారం, 10 నవంబరు 2020 (20:02 IST)
బండి సంజయ్ తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా పగ్గాలు స్వీకరించిన తర్వాత రాష్ట్రంలో ఆ పార్టీ దూకుడు పెరిగిందని తెలిపారు. దుబ్బాక ఉప ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత బండి సంజయ్ పైన అభినందనలు వెల్లువెత్తాయి. దీంతో సంజయ్‌కి కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఫోన్ చేశారు.
 
దుబ్బాకలో విజయం సాధించడంపై ఆయనను అభినంధించారు. మరోవైపు ఎన్నికల ప్రచారం సందర్భంగా సంజయ్ పైన దాడి జరిగినప్పుడు కూడా అమిత్ షా ఫోన్ చేశారు. దాడి వివరాలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం హైదరాబాదు బీజేపీ కార్యాలయం వద్ద కోలాహలం నెలకొంది.
 
రాష్ట్ర కీలక నేతలంతా కార్యాలయంలో ఉన్నారు. మరోవైపు అమర వీరుల స్థూపం వద్ద బండి సంజయ్ నివాళులు అర్పించారు. దుబ్బాక గెలుపును అమర వీరుడు శ్రీనివాస్‌కు అంకితమిస్తున్నట్లు తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Vasishtha N. Simha: ఓదెల సినిమా వలన కొన్నేళ్ళుగా పాడలేకపోతున్నా : వశిష్ఠ ఎన్. సింహ

కంటెంట్ నచ్చితే భాషతో సంబంధంలేకుండా ప్రమోట్ కి ముందుంటా : హరీష్ శంకర్

దైవ‌స‌న్నిధానంలో క‌ర్మ‌ణి మూవీ ప్రారంభోత్స‌వం

ఎలాంటివారితో తీయకూడదో చౌర్య పాఠం తో తెలుసుకున్నా : త్రినాథ్ రావ్ నక్కిన

విజయశాంతితో ప్రచారం చేసినా అర్జున్ s/o వైజయంతి కలెక్షన్లు పడిపోయాయి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

Tulsi for Skin: తులసి ఆకులతో చర్మ సౌందర్యం.. పైసా ఖర్చు లేకుండా మెరిసిపోవచ్చు..

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

ఇమామి ప్యూర్ గ్లో బ్రాండ్ అంబాసిడర్‌గా రాశి ఖన్నా

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

తర్వాతి కథనం
Show comments