Webdunia - Bharat's app for daily news and videos

Install App

భేష్, బ్రహ్మాండం.. దుబ్బాక గెలుపుపై బండి సంజయ్‌కి అమిత్ షా అభినందన

Webdunia
మంగళవారం, 10 నవంబరు 2020 (20:02 IST)
బండి సంజయ్ తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా పగ్గాలు స్వీకరించిన తర్వాత రాష్ట్రంలో ఆ పార్టీ దూకుడు పెరిగిందని తెలిపారు. దుబ్బాక ఉప ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత బండి సంజయ్ పైన అభినందనలు వెల్లువెత్తాయి. దీంతో సంజయ్‌కి కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఫోన్ చేశారు.
 
దుబ్బాకలో విజయం సాధించడంపై ఆయనను అభినంధించారు. మరోవైపు ఎన్నికల ప్రచారం సందర్భంగా సంజయ్ పైన దాడి జరిగినప్పుడు కూడా అమిత్ షా ఫోన్ చేశారు. దాడి వివరాలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం హైదరాబాదు బీజేపీ కార్యాలయం వద్ద కోలాహలం నెలకొంది.
 
రాష్ట్ర కీలక నేతలంతా కార్యాలయంలో ఉన్నారు. మరోవైపు అమర వీరుల స్థూపం వద్ద బండి సంజయ్ నివాళులు అర్పించారు. దుబ్బాక గెలుపును అమర వీరుడు శ్రీనివాస్‌కు అంకితమిస్తున్నట్లు తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Ram Charan: నైట్ పెద్ది షూటింగ్ లో రామ్ చరణ్ కేక్ కట్ చేశాడు

Akhanda 2 teaser: హిమాలయాల్లో అఖండ 2 – తాండవం ఊచకోత టీజర్ అదుర్స్

పబ్లిసిటీ శ్రుతి తప్పడంతో నిర్మాత సునీల్‌ నారంగ్‌ ఛాంబర్ పదవికి ఎసరు !

హీరో కార్తి, పిఎస్ మిత్రన్ సర్దార్ 2 షూటింగ్ పూర్తి

బ్రోకోడ్ చిత్రంతో హీరోగా, నిర్మాతగా రవి మోహన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

తర్వాతి కథనం
Show comments