Webdunia - Bharat's app for daily news and videos

Install App

భేష్, బ్రహ్మాండం.. దుబ్బాక గెలుపుపై బండి సంజయ్‌కి అమిత్ షా అభినందన

Webdunia
మంగళవారం, 10 నవంబరు 2020 (20:02 IST)
బండి సంజయ్ తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా పగ్గాలు స్వీకరించిన తర్వాత రాష్ట్రంలో ఆ పార్టీ దూకుడు పెరిగిందని తెలిపారు. దుబ్బాక ఉప ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత బండి సంజయ్ పైన అభినందనలు వెల్లువెత్తాయి. దీంతో సంజయ్‌కి కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఫోన్ చేశారు.
 
దుబ్బాకలో విజయం సాధించడంపై ఆయనను అభినంధించారు. మరోవైపు ఎన్నికల ప్రచారం సందర్భంగా సంజయ్ పైన దాడి జరిగినప్పుడు కూడా అమిత్ షా ఫోన్ చేశారు. దాడి వివరాలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం హైదరాబాదు బీజేపీ కార్యాలయం వద్ద కోలాహలం నెలకొంది.
 
రాష్ట్ర కీలక నేతలంతా కార్యాలయంలో ఉన్నారు. మరోవైపు అమర వీరుల స్థూపం వద్ద బండి సంజయ్ నివాళులు అర్పించారు. దుబ్బాక గెలుపును అమర వీరుడు శ్రీనివాస్‌కు అంకితమిస్తున్నట్లు తెలిపారు.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments