తెలుగు రాష్ట్రాలకు ఆర్థిక సాయం ప్రకటించిన అమిత్ షా

సెల్వి
బుధవారం, 19 ఫిబ్రవరి 2025 (14:25 IST)
జాతీయ విపత్తు ప్రతిస్పందన నిధి (ఎన్డీఆర్ఎఫ్) కింద ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలతో పాటు మరో మూడు రాష్ట్రాలకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆర్థిక సహాయం ప్రకటించారు. 2024లో ఊహించని వరదలు, కొండచరియలు విరిగిపడటం, తుఫానులు వంటి ప్రకృతి వైపరీత్యాల వల్ల ప్రభావితమైన ఐదు రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం రూ.1,554.99 కోట్ల అదనపు సహాయాన్ని ఆమోదించింది.
 
అమిత్ షా అధ్యక్షతన జరిగిన ఉన్నత స్థాయి కమిటీ ఇటీవలి సమావేశంలో ఈ నిధులను మంజూరు చేసింది. కమిటీ నిర్ణయం ప్రకారం, కేటాయించిన మొత్తాన్ని..
 
ఆంధ్రప్రదేశ్ రూ.608.8 కోట్లు, 
తెలంగాణ రూ.231.75 కోట్లు, 
త్రిపుర రూ.288.93 కోట్లు, 
ఒడిశా రూ.255.24 కోట్లు,
నాగాలాండ్ రూ.170.99 కోట్లుగా పంపిణీ చేస్తారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sudheer: సుడిగాలి సుధీర్, దివ్యభారతి జంటగా G.O.A.T షూటింగ్ పూర్తి

ఆకాష్ జగన్నాథ్ ఆవిష్కరించిన వసుదేవసుతం టైటిల్ సాంగ్

Roshan: రోషన్ హీరోగా పీరియాడిక్ స్పోర్ట్స్ డ్రామాగా ఛాంపియన్

Janhvi Kapoor: రూటెడ్ మాస్ పాత్రలో అచ్చియమ్మ గా జాన్వీ కపూర్

The Girlfriend: ది గర్ల్ ఫ్రెండ్ ప్రతి ఒక్కరికీ కనెక్ట్ అవుతుంది - ధీరజ్ మొగిలినేని, విద్య కొప్పినీడి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఔషధంలా ఉపయోగపడే లవంగాలు, ఏమేమి ప్రయోజనాలు?

అదేపనిగా సెల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌ల ముందు కూర్చుంటున్నారా?

రోగనిరోధక శక్తిని పెంచే హెర్బల్ టీలు

నాట్స్ విస్తరణలో మరో ముందడుగు, షార్లెట్ చాప్టర్ ప్రారంభించిన నాట్స్

కార్తీక మాసంలో నేతి బీరకాయ పచ్చడి ఎందుకు తింటారు? ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments