Webdunia - Bharat's app for daily news and videos

Install App

జయలలితను ఎవరూ చూడకూడదనే సీసీటీవీ కెమెరాలను స్విచ్ఛాఫ్ చేశాం

తమిళనాడు మాజీ సీఎం దివంగత జయలలిత కేసుకు సంబంధించి రోజుకో కథ పుట్టుకొస్తుంది. జయలలిత మృతిపై ఇప్పటికే రకరకాల వార్తలు వచ్చాయి. జయలలిత మృతిపై హైకోర్టు రిటైర్డ్‌ జడ్జి ఆర్ముగస్వామి కమిటీ విచారణ జరుపుతున్న

Webdunia
శుక్రవారం, 23 మార్చి 2018 (12:31 IST)
తమిళనాడు మాజీ సీఎం దివంగత జయలలిత కేసుకు సంబంధించి రోజుకో కథ పుట్టుకొస్తుంది. జయలలిత మృతిపై ఇప్పటికే రకరకాల వార్తలు వచ్చాయి. జయలలిత మృతిపై హైకోర్టు రిటైర్డ్‌ జడ్జి ఆర్ముగస్వామి కమిటీ విచారణ జరుపుతున్న సంగతి తెలిసిందే. తీవ్ర అస్వస్థతతో చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో జయలలిత చేరారు. అక్కడ చికిత్స పొందుతూ ఆమె మరణించారు. 
 
ఈ నేపథ్యంలో ఆస్పత్రిలో జయలలిత చేరిన తర్వాత ఐసీయూల సీసీ టీవీ కెమెరాలను ఆఫ్ చేసిన విషయం వెలుగులోకి వచ్చింది. జయలలితకు ఆసుపత్రిలో అందించిన చికిత్స వివరాలను జస్టిస్ అర్ముగస్వామి కమిటీకి అందించినట్టు ప్రతాప్‌రెడ్డి తెలిపారు. జయ అపస్మారక స్థితిలోనే ఆసుపత్రిలో చేరినట్టు చెప్పిన ప్రతాప్ రెడ్డి డిశ్చార్జ్ చేసే సమయం వచ్చిందనుకుంటున్న సమయంలో ఒక్కసారిగా గుండె పోటు రావడంతో ఆమె మృతి చెందినట్టు తెలిపారు
 
ఐసీయూలో ఆమెకు చికిత్స అందించినన్ని రోజులు సీసీ టీవీ కెమెరాలను ఆఫ్ చేసినట్టు అపోలో చైర్మన్ ప్రతాప్‌రెడ్డి తెలిపారు. ఆమెను ఎవరూ చూడకూడదనే ఉద్దేశంతోనే సీసీటీవీ కెమెరాలను స్వీచ్చాఫ్ చేసినట్టు వివరణ ఇచ్చారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గద్దర్ అవార్డ్ లలో తెలంగాణా సినిమాకు న్యాయం జరగలేదా?

Shiva: అక్కినేని నాగార్జున ను నిలబెట్టిన శివ సరికొత్తగా రీరిలీజ్ కాబోతుంది

Mangli: పార్టీలో డ్రగ్స్, లిక్కర్ పై మంగ్లీ ఫస్ట్ రియాక్షన్

అహ్మదాబాద్ విమాన ప్రమాదం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సినీ ప్రముఖులు

కోఆర్డినేషన్ కమిటీ వేయడాన్ని అభినందిస్తున్నాం : డా.ప్రతాని రామకృష్ణ గౌడ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లివర్ సమస్యలను పోగొట్టే తేనెలో ఊరబెట్టిన ఉసిరికాయలు

తులసి టీ ఆరోగ్య ప్రయోజనాలు

గ్లాసెడు బీట్ రసం తాగితే కలిగే ప్రయోజనాలు

రోబోటిక్ సర్జరీలలో సరికొత్త మైలురాయి సాధించిన మెడికవర్ హాస్పిటల్స్

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

తర్వాతి కథనం
Show comments