Webdunia - Bharat's app for daily news and videos

Install App

ములాయం కుటుంబ విభేదాలన్నీ కేవలం డ్రామాలే : మాయావతి

ఎస్పీ ములాయం సింగ్ కుటుంబ విభేదాలన్నీ కేవలం డ్రామాలేనని బీఎస్పీ, ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి మాయావతి వ్యాఖ్యానించారు. ఇదే అంశంపై ఆమె మాట్లాడుతూ యూపీ ప్రజలను సమాజ్ వాదీ పార్టీ వెర్రివాళ్లను చేస్తోందన

Webdunia
ఆదివారం, 30 అక్టోబరు 2016 (10:12 IST)
ఎస్పీ ములాయం సింగ్ కుటుంబ విభేదాలన్నీ కేవలం డ్రామాలేనని బీఎస్పీ, ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి మాయావతి వ్యాఖ్యానించారు. ఇదే అంశంపై ఆమె మాట్లాడుతూ యూపీ ప్రజలను సమాజ్ వాదీ పార్టీ వెర్రివాళ్లను చేస్తోందని అన్నారు. 
 
వచ్చే సంవత్సరం యూపీ ఎన్నికల్లో గూండాలను వాడుకోవాలని ఎస్పీ చూస్తోందని ఆరోపించారు. తాము అధికారంలోకి వస్తే నల్లధనాన్ని వెలికితీసి ఒక్కో భారతీయుడి బ్యాంకు ఖాతాలో రూ.15 లక్షలు వేస్తామని బీజేపీ 2014లో ఇచ్చిన హామీని ప్రస్తావిస్తూ, ఆ హామీ ఏమైందని, బీజేపీ ప్రజలను మభ్యపెట్టి అధికారాన్ని పొందిందన్నారు. వచ్చే ఎన్నికల్లో యూపీలో తమ పార్టీయే విజయం సాధిస్తుందన్న ధీమాను మాయావతి వ్యక్తంచేశారు. 
 
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో అధికార పార్టీగా ఉన్న ఎస్పీలో గత కొన్ని రోజులుగా అంతర్గత కలహాలు తారా స్థాయికి చేరిన విషయం తెల్సిందే. దీంతో తండ్రీతనయులైన ములాయం సింగ్ యాదవ్, అఖిలేష్ యాదవ్‌ల మధ్య పచ్చిగడ్డివేస్తే భగ్గున మండిపోతోంది. దీంతో విపక్ష పార్టీలన్నీ విమర్శల వర్షం కురిపిస్తున్నాయి. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

యాక్టర్ గా తండేల్ దారి చూపిస్తుంధీ, కోస్ట్ గార్డ్ అరెస్ట్ చేసారు :అక్కినేని నాగచైతన్య

నా పక్కన నాన్న, మామ ఇలా మగవాళ్లు పడుకుంటే భయం: నటి స్నిగ్ధ

Grammys 2025: వెస్ట్ అండ్ బియాంకా సెన్సోరిని అరెస్ట్ చేయాలి.. దుస్తులు లేక అలా నిలబడితే ఎలా?

సౌత్ లో యాక్ట్రెస్ కు భద్రతా లేదంటున్న నటీమణులు

సింగిల్ విండో సిస్టమ్ అమలు చేయాలి : మారిశెట్టి అఖిల్ చిత్రం షూటింగ్లో నట్టికుమార్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శీతాకాలంలో జలుబు, ఈ చిట్కాలతో చెక్

ఉదయం నిద్ర లేచింది మొదలు నిద్రకు ఉపక్రమించే దాకా

ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా విజయవాడ మణిపాల్ హాస్పిటల్స్ భారీ అవగాహన కార్యక్రమం

క్యాన్సర్ వ్యాధిని తగ్గించగల 8 ఆహారాలు

పిల్లల కడుపుకు మేలు చేసే శొంఠి.. ఎలాగంటే..?

తర్వాతి కథనం
Show comments