Webdunia - Bharat's app for daily news and videos

Install App

బీహార్‌ : భోజనం లేటుగా పెట్టిందని భార్యను పొడిచి చంపేశాడు..

ఇటీవలికాలంలో మహిళలపై జరిగుతున్న నేరాలు, ఘోరాల సంఖ్య పెరిగిపోతోంది. ముఖ్యంగా మహిళలను చిత్రహింసలు పెట్టేందుకు, హత్య చేసేందుకు పెద్ద కారణాలు కూడా అవసరం లేకుండా పోతున్నాయి. గుండు సూది కింద పడినా కూడా మృగా

Webdunia
ఆదివారం, 30 అక్టోబరు 2016 (09:47 IST)
ఇటీవలికాలంలో మహిళలపై జరిగుతున్న నేరాలు, ఘోరాల సంఖ్య పెరిగిపోతోంది. ముఖ్యంగా మహిళలను చిత్రహింసలు పెట్టేందుకు, హత్య చేసేందుకు పెద్ద కారణాలు కూడా అవసరం లేకుండా పోతున్నాయి. గుండు సూది కింద పడినా కూడా మృగాళ్లు రచ్చిపోతున్నారు. భోజనం లేటుగా పెట్టిందన్న కోపంతో భార్యను పొడిచి చంపాడో భర్త. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే.. 
 
బీహార్ రాష్ట్రానికి చెందిన శివమంగళ్‌ రామ్‌ అనే వ్యక్తికి భార్య దుర్గాదేవి ఉంది. భోజన సమయానికి ఇంటికి వచ్చిన రామ్.. భార్యను పిలిచి అన్నం పెట్టాలని కోరాడు. ఆ సమయంలో దుర్గాదేవి ఫోనులో మాట్లాడుతూ ఉన్నది. దీంతో భర్తకు అన్నం పెట్టడంలో కాస్త ఆలస్యం జరిగింది. 
 
అంతే... రామ్‌కు కోపం కట్టలు తెంచుకుంది. నేరుగా వంటిట్లోకి వెళ్లి కత్తిని తీసుకుని భార్యను పొడిచి చంపేశాడు. దీంతో ఆమె అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు.. నిందితుడిని అరెస్ట్ చేసి స్టేషన్‌కు తరలించారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

ప్రివ్యూ చూస్తూ బ్రెయిన్ డెడ్‌తో చనిపోయిన దర్శకుడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసిన నాట్స్ సంబరాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

బీపీ పేషెంట్లకు అరటిపండు దివ్యౌషధం.. రోజుకు రెండే చాలు

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

తర్వాతి కథనం
Show comments