Webdunia - Bharat's app for daily news and videos

Install App

లాలూ కొంపలో అత్తాకోడళ్ల గొడవ... కేంద్రంలో తిప్పారు కానీ ఇంట్లో తిప్పలేకపోతున్నారట

Webdunia
మంగళవారం, 17 డిశెంబరు 2019 (16:35 IST)
బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ ఇంటిలో అత్తాకోడళ్ల మధ్య గొడవ పోలీస్ స్టేషన్‌కు చేరింది. అత్త రబ్రీదేవి నన్ను వేధిస్తున్నారని, నా భర్త తేజ్ ప్రతాప్‌తో పాటు ఆడపడుచు మిసాభారతిలు నన్ను చిత్రహింసలు పెడుతున్నారని లాలూ ప్రసాద్ కోడలు ఐశ్వర్యరాయ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. 
 
ఈ ముగ్గురూ కలిపి అదనపు కట్నం కోసం తనను నిత్యం అనేక చిత్రహింసలకు గురిచేస్తున్నారని, భర్త ఆడపడుచు నన్ను జుట్టుపట్టుకుని ఈడ్చారనీ, తన మొబైల్ ఫోన్ ఇతర విలువైన వస్తువులును లాక్కొని తనను బయటకు గెంటారని పోలీసులకు  తెలియజేసింది. 
 
ఇక లాలూ భార్య రబ్రీదేవి కూడా మా కోడలు పెడుతున్న భాధలకు అల్లాడుతున్నాం. ఆమె వేధింపులు భరించలేకున్నాం అని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇక లాలూ కొంపలో గొడవలు జరుగుతున్నాయి. మరి ఒకప్పుడు కేంద్రంలో చక్రం తిప్పిన లాలూ ఇంటి సమస్యల్లో ఎలా చక్రం తిప్పుతారో చూడాలి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మై విలేజ్ షో కంటెంట్‌న నేను ఫాలో అయ్యేవాడ్ని : ఆనంద్ దేవరకొండ

హోంబాలే ఫిల్మ్స్ మహావతార్ నరసింహ ట్రైలర్ రిలీజ్

కిరణ్ అబ్బవరం K-ర్యాంప్ మూవీ కేరళ షెడ్యూల్ కంప్లీట్, దీపావళికి రెడీ

Nani: ఆర్ఎఫ్సీలో ది పారడైజ్ కోసం నాని భారీ యాక్షన్ సీక్వెన్స్

నలందా విశ్వవిద్యాలయం బ్యాక్‌గ్రౌండ్‌లో స్ఫూర్తి నింపే గేమ్‌ అఫ్‌ చేంజ్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

బరువు తగ్గాలనుకుంటున్నారా? సగ్గుబియ్యం ఓ వరం!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

తర్వాతి కథనం
Show comments