Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందే : ప్లీనరీలో కాంగ్రెస్ తీర్మానం

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి ప్రత్యేక హోదా అంశం ఢిల్లీలో జరుగుతున్న ఏఐసీసీ ప్లీనరీ సమావేశంలో చర్చకు వచ్చింది. ప్లీనరీ రాజకీయ తీర్మానంలో ప్రత్యేక హోదా అంశాన్ని చేర్చారు. ఏపీకి ప్రత్యేక హోదాను ఇప్పటివరకూ

Webdunia
శనివారం, 17 మార్చి 2018 (12:56 IST)
ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి ప్రత్యేక హోదా అంశం ఢిల్లీలో జరుగుతున్న ఏఐసీసీ ప్లీనరీ సమావేశంలో చర్చకు వచ్చింది. ప్లీనరీ రాజకీయ తీర్మానంలో ప్రత్యేక హోదా అంశాన్ని చేర్చారు. ఏపీకి ప్రత్యేక హోదాను ఇప్పటివరకూ ఇవ్వకపోవడాన్ని కాంగ్రెస్‌ పార్టీ తీవ్రంగా ఖండించింది. 
 
విభజన చట్టాన్ని అమలు చేయాలని డిమాండ్ చేసింది. అప్పటి ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ ప్రకటించినప్పుడు భాజపా సహా అన్ని పార్టీలు ఒప్పుకున్నాయని కాంగ్రెస్‌ గుర్తు చేసింది. ఏపీ ప్రత్యేక హోదాకు కాంగ్రెస్‌ కట్టుబడి ఉందని తీర్మానంలో పేర్కొంది.
 
విభజన చట్టంలోని హామీలను ఎన్డీయే విస్మరించిందని కాంగ్రెస్‌ విమర్శించింది. తాము అధికారంలోకి వచ్చాక ఆ హామీలను అమలు చేస్తామంటూ తీర్మానం చేసింది. 2014 ఫిబ్రవరి 20న ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇస్తామని మన్మోహన్‌ సింగ్‌ పార్లమెంట్‌లో ప్రకటించారని కాంగ్రెస్‌ పేర్కొంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కరాటే కళ్యాణికి నటి హేమ లీగల్ నోటీసులు.. ఎందుకో తెలుసా?

Vijayashanti: అర్జున్ S/O వైజయంతి తర్వాత విజయశాంతి సినిమాలు చేయదా?

Anasuya Bharadwaj: అరి చిత్రానికి కష్టాలు- రిలీజ్‌ ను ఆపుతుంది ఎవరు?

Tamannaah : ముంబైలో తమన్నా భాటియా ఓదెల 2 ట్రైలర్ లాంచ్ కాబోతోంది

నా ఎక్స్ ఖాతా హ్యాక్ రికవరీ అయింది... : శ్రేయా ఘోషల్ (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

తర్వాతి కథనం
Show comments