Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆ గుంపు విషం పెట్టి చంపేస్తారేమోనని జయమ్మ జడుసుకున్నారు: మనోజ్ పాండియన్

తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత శశికళ వర్గంతో నానా కష్టాలు అనుభవించారని మాజీ స్పీకర్ పీహెచ్ పాండియన్, మాజీ ఎంపీ మనోజ్ పాండ్యన్‌లు తెలిపారు. వీరిద్దరూ మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. జయలలిత మృతి పట్ల

Webdunia
మంగళవారం, 7 ఫిబ్రవరి 2017 (14:01 IST)
తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత శశికళ వర్గంతో నానా కష్టాలు అనుభవించారని మాజీ స్పీకర్ పీహెచ్ పాండియన్, మాజీ ఎంపీ మనోజ్ పాండ్యన్‌లు తెలిపారు. వీరిద్దరూ మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. జయలలిత మృతి పట్ల షాకింగ్ నిజాలను బయటపెట్టారు. జయలలితను విషం పెట్టి చంపారనే చందంగా పీహెచ్ పాండ్యన్ చెప్పారు. 
 
అనంతరం మాట్లాడిన మనోజ్ పాండియన్.. ఇంతకుముందే శశి వర్గం.. జయలలిత విషం పెట్టి చంపేస్తారని బోరున విలపించినట్లు.. జడుసుకున్నట్లు తెలిపారు. ఇంకా ఆయన మాట్లాడుతూ.. తాను జయ టీవీలో పనిచేస్తున్న సందర్భంలో ఓసారి అమ్మ తమతో మాట్లాడారని.. ఆ సందర్భంలో జయలలిత కన్నీరు పెట్టుకున్నారని.. శశి వర్గం తనకు విషం పెట్టి చంపేస్తారని భయపడినట్లు తెలిపారు. 
 
అయితే తాము ఆమెను ఓదార్చామని.. అన్నాడీఎంకే శశికి మాత్రం సొంతం కాదని.. కార్యకర్తలందరిదీనని చెప్పామని మనోజ్ పాండియన్ చెప్పుకొచ్చారు. అందుచేతనే శశికళకు సీఎం పీఠంలో అధిష్టించే అర్హత లేదంటున్నట్లు మనోజ్ పాండియన్ వ్యాఖ్యానించారు.  

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments