Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆ గుంపు విషం పెట్టి చంపేస్తారేమోనని జయమ్మ జడుసుకున్నారు: మనోజ్ పాండియన్

తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత శశికళ వర్గంతో నానా కష్టాలు అనుభవించారని మాజీ స్పీకర్ పీహెచ్ పాండియన్, మాజీ ఎంపీ మనోజ్ పాండ్యన్‌లు తెలిపారు. వీరిద్దరూ మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. జయలలిత మృతి పట్ల

Webdunia
మంగళవారం, 7 ఫిబ్రవరి 2017 (14:01 IST)
తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత శశికళ వర్గంతో నానా కష్టాలు అనుభవించారని మాజీ స్పీకర్ పీహెచ్ పాండియన్, మాజీ ఎంపీ మనోజ్ పాండ్యన్‌లు తెలిపారు. వీరిద్దరూ మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. జయలలిత మృతి పట్ల షాకింగ్ నిజాలను బయటపెట్టారు. జయలలితను విషం పెట్టి చంపారనే చందంగా పీహెచ్ పాండ్యన్ చెప్పారు. 
 
అనంతరం మాట్లాడిన మనోజ్ పాండియన్.. ఇంతకుముందే శశి వర్గం.. జయలలిత విషం పెట్టి చంపేస్తారని బోరున విలపించినట్లు.. జడుసుకున్నట్లు తెలిపారు. ఇంకా ఆయన మాట్లాడుతూ.. తాను జయ టీవీలో పనిచేస్తున్న సందర్భంలో ఓసారి అమ్మ తమతో మాట్లాడారని.. ఆ సందర్భంలో జయలలిత కన్నీరు పెట్టుకున్నారని.. శశి వర్గం తనకు విషం పెట్టి చంపేస్తారని భయపడినట్లు తెలిపారు. 
 
అయితే తాము ఆమెను ఓదార్చామని.. అన్నాడీఎంకే శశికి మాత్రం సొంతం కాదని.. కార్యకర్తలందరిదీనని చెప్పామని మనోజ్ పాండియన్ చెప్పుకొచ్చారు. అందుచేతనే శశికళకు సీఎం పీఠంలో అధిష్టించే అర్హత లేదంటున్నట్లు మనోజ్ పాండియన్ వ్యాఖ్యానించారు.  
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసిన నాట్స్ సంబరాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

బీపీ పేషెంట్లకు అరటిపండు దివ్యౌషధం.. రోజుకు రెండే చాలు

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

తర్వాతి కథనం
Show comments