Webdunia - Bharat's app for daily news and videos

Install App

తమిళనాడు మాజీ సీఎం ఓపీఎస్‌కు సతీవియోగం : సీఎం స్టాలిన్ పరామర్శ

Webdunia
బుధవారం, 1 సెప్టెంబరు 2021 (12:31 IST)
తమిళనాడు రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే సమన్వయకర్త ఓ. పన్నీర్ సెల్వం భార్య విజయలక్ష్మి బుధవారం హఠాత్తుగా మరణించారు. ఆమెకు వయసు 63 సంవత్సరాలు. 
 
బుధవారం ఉదయం ఆమెకు గుండెపోటు రావడంతో చెన్నైలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ విజయలక్ష్మి కన్నుమూశారు. దీంతో పన్నీర్‌సెల్వం ఇంట విషాదం నెలకొంది. కాగా పన్నీర్ సెల్వం భార్య విజయలక్ష్మీ మృతి పట్ల పలువురు ప్రముఖులు మాజీ సీఎంకు సానుభూతి ప్రకటించారు.
 
ముఖ్యంగా, రాష్ట్ర ముఖ్యమంత్రి, డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్ స్వయంగా ఓపీఎస్ నివాసానికి వెళ్లి విజయలక్ష్మి భౌతిక కాయానికి నివాళులు అర్పించారు. అలాగే, భార్యను కోల్పోయి విషాదంలో మునగిపోయిన మాజీ సీఎం ఓపీఎస్‌ను పరామర్శించి, ఓదార్చారు. 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

చిరంజీవి విశ్వంభర చిత్రంలో ఐదుగురు హీరోయిన్లా? దర్శకుడు ఏమంటున్నారు

రిసార్టులో హంగామా సృష్టించిన సినీ నటి కల్పిక

Payal Rajput: పాయల్ రాజ్‌పుత్ ఇంట తీవ్ర‌ విషాదం-ఆమె తండ్రి క‌న్నుమూత‌

'ఆర్ఎక్స్-100' హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్‌కు పితృవియోగం

రాజాసాబ్ నుంచి సంజూ బాబాకు శుభాకాంక్షలు తెలుపుతూ సంజయ్ దత్ లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

తర్వాతి కథనం
Show comments