తమిళనాడు మాజీ సీఎం ఓపీఎస్‌కు సతీవియోగం : సీఎం స్టాలిన్ పరామర్శ

Webdunia
బుధవారం, 1 సెప్టెంబరు 2021 (12:31 IST)
తమిళనాడు రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే సమన్వయకర్త ఓ. పన్నీర్ సెల్వం భార్య విజయలక్ష్మి బుధవారం హఠాత్తుగా మరణించారు. ఆమెకు వయసు 63 సంవత్సరాలు. 
 
బుధవారం ఉదయం ఆమెకు గుండెపోటు రావడంతో చెన్నైలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ విజయలక్ష్మి కన్నుమూశారు. దీంతో పన్నీర్‌సెల్వం ఇంట విషాదం నెలకొంది. కాగా పన్నీర్ సెల్వం భార్య విజయలక్ష్మీ మృతి పట్ల పలువురు ప్రముఖులు మాజీ సీఎంకు సానుభూతి ప్రకటించారు.
 
ముఖ్యంగా, రాష్ట్ర ముఖ్యమంత్రి, డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్ స్వయంగా ఓపీఎస్ నివాసానికి వెళ్లి విజయలక్ష్మి భౌతిక కాయానికి నివాళులు అర్పించారు. అలాగే, భార్యను కోల్పోయి విషాదంలో మునగిపోయిన మాజీ సీఎం ఓపీఎస్‌ను పరామర్శించి, ఓదార్చారు. 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Shruti Haasan: అద్భుతమైన నాన్న అంటూ శ్రుతిహాసన్ ఎమోషనల్ పోస్ట్

Virat Karna: శివాలయం సెట్‌లో విరాట్ కర్ణపై నాగబంధం సాంగ్ షూటింగ్

Kamal hasan: కమల్ హాసన్ జన్మదినం సందర్భంగా అన్బరివ్ తో చిత్రం ప్రకటన

DiL Raju: హైదరాబాద్ లో అంతర్జాతీయ షార్ట్ ఫిలిం ఫెస్టివల్ - దిల్ రాజు

Jatadhara review: సుధీర్ బాబు, సోనాక్షి సిన్హా చిత్రం జటాధర రివ్యూ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ప్రపంచ మధుమేహ దినోత్సవం: రక్తంలో చక్కెర స్థాయిలను నిర్వహించడానికి కాలిఫోర్నియా బాదంపప్పులు

హ్యుందాయ్ హోప్ ఫర్ క్యాన్సర్ ద్వారా క్యాన్సర్ నుంచి సంరక్షణలో ముందడుగు

చిక్కుడు కాయలు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఎంత?

ఆస్తమా రోగులు డ్రాగన్ ఫ్రూట్ తింటే...

అధిక రక్తపోటుతో బాధపడేవారు ఈ పని చేయండి

తర్వాతి కథనం
Show comments