Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎపుడైనా అయోధ్య తీర్పు... యూపీకి కేంద్ర బలగాలు

Webdunia
మంగళవారం, 5 నవంబరు 2019 (13:12 IST)
కొన్ని దశాబ్దాలుగా అపరిష్కృతకంగా ఉన్న అయోధ్య సమస్యకు ఏ క్షణమైనా పరిష్కారం లభించనుంది. అయోధ్యలోని రామమందిరం - బాబ్రీ మసీదు స్థల వివాదంపై దేశ అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టు ఏ రోజైనా తుది తీర్పును వెలువరించే అవకాశం ఉంది. 
 
ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది. అదేసమయంలో అయోధ్య ఉన్న ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా కేంద్ర హోంశాఖ చర్యలు చేపట్టింది. 
 
ఇందులోభాగంగా, యూపీకి భారీ ఎత్తున పారా మిలిటరీ బలగాలను తరలిస్తోంది. ఇందుకోసం రాష్ట్రానికి 15 కంపెనీల అదనపు పారా మిలిటరీ దళాలను పంపించనుంది. 
 
అలాగే, ఈ నెల 11న ఆర్ఏఎఫ్, బీఎస్ఎఫ్, సీఐఎస్ఎఫ్, ఐటీబీపీ, ఎస్ఎస్బీ దళాలకు చెందిన సాయుధ బలగాలను యూపీకి పంపించనున్నారు. ఈ బలగాలను సున్నిత ప్రాంతాలైన వారణాసి, కాన్పూర్, ఆజంఘడ్, అలీఘర్, లక్నో తదితర 12 ప్రాంతాల్లో మోహరింపజేయనున్నారు.

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం