Webdunia - Bharat's app for daily news and videos

Install App

చుడీదార్‌లో స్టైల్‌గా ఫోటోకు ఫోజిచ్చిన శశికళ.. వైరల్

Webdunia
మంగళవారం, 5 నవంబరు 2019 (12:59 IST)
బెంగళూరు జైలులో కారాగార శిక్ష అనుభవిస్తున్న తమిళనాడు దివంగత సీఎం జయలలిత నెచ్చెలి శశికళ ఫోటో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. అక్రమాస్తుల కేసులో నిందితురాలిగా తేలడంతో నాలుగేళ్ల జైలు శిక్షను కోర్టు ఖరారు చేసింది. దీంతో బెంగళూరు జైలులో శిక్ష అనుభవిస్తున్న శశికళ చుడీదార్‌లో ఫోటోకు ఫోజిచ్చింది. ఈ ఫోటో ప్రస్తుతం నెట్టింటిని షేక్ చేస్తుంది. 
 
ఆమె ప్రవర్తన కారణంగా శశికళను ముందుగానే విడుదల చేసే అవకాశం వున్నట్లు తెలుస్తోంది. కానీ కర్ణాటక జైలు శాఖాధికారి మెక్రీత్.. బెంగళూరు జైలులో వున్న శశికళకు ప్రవర్తనా నియమావళి వర్తించదు. ఆమెకు కోర్టు విధించిన నాలుగేళ్ల జైలు శిక్షను అనుభవించే తీరాలని.. ఆ తర్వాతే శశికళను విడుదల చేస్తారని ప్రకటించారు. 
 
ఇటీవల శశికళ జైలులో వుంటూ షాపింగ్‌కు వెళ్లడం.. జైలులో ప్రత్యేకంగా వంట చేసుకుని తినడం, ఐదు సెల్ ఫోన్లు ఉపయోగించినట్లు వార్తలు వచ్చాయి. ప్రస్తుతం చుడీదార్‌లో అలా జైలులో ఫోజివ్వడం వంటివి ప్రవర్తనా నియమావళిని అతిక్రమించినట్లేనని అధికారులు చెప్తున్నారు. ఈ ఫోటో ఎలా లీకైంది..? ఈ ఫోటోను తీసిన వారెవరు? అనే అంశాలపై చర్చ సాగుతోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్రీలీలకు నిశ్చితార్థం జరిగిపోయిందా? బిగ్ డే కమింగ్ సూన్ అంటూ ట్వీట్

కుమారుడు కోసం ఒక్కటైన మాజీ దంపతులు.. ఎవరు వారు?

Kalpika: మీ అమ్మ కడుపులో పుట్టావా.. నువ్వు అసలు ఆడదానివేనా? కల్పికపై రెచ్చిపోయిన? (video)

Natti: ఆర్.నారాయణమూర్తి కార్పొరేట్ శక్తుల్లో బందీ అయ్యారు : నట్టికుమార్ విమర్శ

మేఘాలు చెప్పిన ప్రేమ కథ లో నరేష్ అగస్త్య ఏమి చెబుతున్నారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మింత్రా ఇవోఆర్ఎస్ 22వ ఎడిషన్ ఇప్పుడు 10 వేల బ్రాండ్ల నుంచి 4 మిలియన్లకు పైగా స్టైళ్లతో...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

తర్వాతి కథనం
Show comments