Webdunia - Bharat's app for daily news and videos

Install App

జోషిమఠ్‌ భూమి క్షీణించింది... కేవలం 12 రోజుల్లోనే 5.4 సెం.మీటర్లు?

Webdunia
శనివారం, 14 జనవరి 2023 (20:58 IST)
Joshimath sank
ఉత్తరాఖండ్‌లోని జోషిమఠ్‌లో కేవలం 12 రోజుల్లోనే 5.4 సెంటీమీటర్లు వేగంగా తరిగింపోయిందని ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (ఇస్రో) నివేదిక వెల్లడించింది. అయితే ఇస్రో వెల్లడించిన ఒక్కరోజులోనే జాతీయ విపత్తు నిర్వహణ అథారిటీ ప్రభుత్వ సంస్థలను మీడియాతో ఈ విషయాన్ని పంచుకోకుండా దాటవేసింది. జోషిమఠ్‌కు సంబంధించిన డేటా సోషల్ మీడియాలో షేరైతే వారివారి అభిప్రాయాల కారణంగా గందరగోళాన్ని సృష్టిస్తున్నాయని పేర్కొంది.
 
జోషిమఠ్‌లో భూమి క్షీణతను అంచనా వేయడానికి నిపుణుల బృందాన్ని ఏర్పాటు చేసినట్లు విపత్తు నిర్వహణ సంస్థ ఇస్రోతో సహా అనేక సంస్థలను ఈ విషయంపై తమ సంస్థకు అవగాహన కల్పించాలని తుది నివేదిక వచ్చే వరకు సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో దీనిపై పోస్టులు వుండకూడదని పేర్కొంది.
 
కార్టోశాట్-2ఎస్ ఉపగ్రహం, ఇస్రోకు చెందిన నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ విడుదల చేసిన ఉపగ్రహ చిత్రాల ద్వారా  డిసెంబర్ 27 నుంచి జనవరి 8 తేదీల మధ్య జోషిమఠ్ 5.4 సెం.మీటర్ల భూమి క్షీణత కలిగింది. ఈ వ్యత్యాసాన్ని ఈ ఉపగ్రహ చిత్రాల ద్వారా తెలుస్తోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఏంటయ్యా ఇది.. హీరోలైనా వరకట్నం కోసం వేధిస్తారా? హీరో ధర్మ మహేష్‌పై కేసులు

Court : రహస్యంగా కోర్టు దర్శకుడి వివాహం.. వధువు ఎవరంటే?

ప్రభాస్‌తో స్నేహం వుంది: శ్రీ దేవి విజయ్ కుమార్

CM: ఎ.రేవంత్ రెడ్డి ని కలిసిన జాతీయ ఫిల్మ్ అవార్డ్సు గ్ర‌హీత‌లు

మంజుమ్మెల్ బాయ్స్ డైరెక్టర్ చిదంబరం మూవీ బాలన్ ఫస్ట్ లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కాలేయ సమస్యలను అడ్డుకునే తేనెలో ఊరబెట్టిన ఉసిరి

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరం

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments