Webdunia - Bharat's app for daily news and videos

Install App

కాశ్మీర్‌పై స్పందించిన తాలిబన్లు.. ముస్లిం హక్కుల కోసం..?

Webdunia
శనివారం, 4 సెప్టెంబరు 2021 (10:45 IST)
తాలిబన్లు కాశ్మీర్‌పై స్పందించారు. భారత్‌తో సత్సంబంధాలు కొనసాగిస్తామని చెబుతూనే కాశ్మీర్‌పై ప్రశ్నిస్తామని, అది తమ హక్కు అంటూ తాలిబన్లు తెలిపారు. కాశ్మీర్‌తో పాటు ప్రపంచంలోని ముస్లింల హక్కుల కోసం గళమెత్తుతామని ప్రకటించారు. ఏ దేశానికి వ్యతిరేకంగా సాయుధ చర్యలు చేపట్టే విధానం తమకు లేదని చెప్తున్నారు.
 
అఫ్గానిస్తాన్ తిరిగి తాలిబన్‌ పాలనలోకి పోగా ఉగ్రముప్పు ఉందని భారత్‌లో భయాందోళనలు మొదలయ్యాయి. ఇటీవల జరిగిన తాలిబన్-భారత్ భేటీలో కాశ్మీర్‌ భారత అంతర్గత విషయమని, జోక్యం చేసుకోబోమని గతంలో తాలిబన్ల ప్రకటనతో తాజా ప్రకటన విభేదిస్తుండడం ఆందోళన కలిగించే అంశమని నిపుణులు భావిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments