సెల్ఫీ తీసుకున్న ఆదిత్య ఎల్-1.. భూమి, చంద్రుడి చిత్రాలు అదుర్స్

Webdunia
శుక్రవారం, 8 సెప్టెంబరు 2023 (09:21 IST)
Adithya 1
సూర్యుని రహస్యాలను అధ్యయనం చేసేందుకు భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఆదిత్య ఎల్-1 మిషన్‌ను చేపట్టిన సంగతి తెలిసిందే. సెప్టెంబర్ 2న శ్రీహరికోట నుంచి ఈ మిషన్ ప్రయోగించగా.. ఆదిత్య ఎల్-1 ప్రస్తుతం భూమి చుట్టూ తిరుగుతోంది. ఆదిత్య కక్ష్య క్రమంగా పెరుగుతోంది. 
 
భూమి కక్ష్యను దాటిన తరువాత, అది సూర్యుని వైపు కదులుతుంది. 125 రోజులు 15 లక్షల కి.మీ. ప్రయాణించి పాయింట్ L1కి చేరుకుంటుంది. అక్కడి నుంచి సూర్యుడిపై పరిశోధనలు చేయనుంది. మరోవైపు, ఆదిత్య భూమి కక్ష్యలో తన పనిని ప్రారంభించింది. 
 
ఇంకా అది సెల్ఫీ తీసుకుంది. అదే విధంగా భూమి, చంద్రుడి చిత్రాలను తీశారు. వీటిని ఇస్రోకు పంపించారు. ఆదిత్య-ఎల్1 సెప్టెంబర్ 2వ తేదీన ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీహరికోట లాంచ్ ప్యాడ్ నుండి ప్రారంభించబడింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Varun Tej : ఎక్సైటింగ్ అప్డేట్స్ తో వరుణ్ తేజ్ అలరించబోతున్నారు

Rashmika : బాక్సాఫీస్ నెంబర్స్, సక్సెస్ కంటే మంచి కథయిన ది గర్ల్ ఫ్రెండ్ చేశా: రశ్మిక మందన్న

Chiranjeevi' : చిరంజీవి వ్యక్తిత్వ హక్కుల భంగం కేసులో కోర్ట్ నోటీసులు

Rana Miheeka: రానా-మిహీకా దంపతులు తల్లిదండ్రులు కాబోతున్నారా?

Rashmika Mandanna: ఫేషియల్ ట్రీట్మెంట్ చేసుకున్న రష్మిక మందన్న

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మోతాదుకి మించి చపాతీలు తింటే ఏం జరుగుతుందో తెలుసా?

ఆహారంలో అతి చక్కెర వాడేవాళ్లు తగ్గించేస్తే ఏం జరుగుతుందో తెలుసా?

మిస్సోరీలో దిగ్విజయంగా నాట్స్ వాలీబాల్, త్రోబాల్ టోర్నమెంట్స్

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

తర్వాతి కథనం
Show comments