Webdunia - Bharat's app for daily news and videos

Install App

సెల్ఫీ తీసుకున్న ఆదిత్య ఎల్-1.. భూమి, చంద్రుడి చిత్రాలు అదుర్స్

Webdunia
శుక్రవారం, 8 సెప్టెంబరు 2023 (09:21 IST)
Adithya 1
సూర్యుని రహస్యాలను అధ్యయనం చేసేందుకు భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఆదిత్య ఎల్-1 మిషన్‌ను చేపట్టిన సంగతి తెలిసిందే. సెప్టెంబర్ 2న శ్రీహరికోట నుంచి ఈ మిషన్ ప్రయోగించగా.. ఆదిత్య ఎల్-1 ప్రస్తుతం భూమి చుట్టూ తిరుగుతోంది. ఆదిత్య కక్ష్య క్రమంగా పెరుగుతోంది. 
 
భూమి కక్ష్యను దాటిన తరువాత, అది సూర్యుని వైపు కదులుతుంది. 125 రోజులు 15 లక్షల కి.మీ. ప్రయాణించి పాయింట్ L1కి చేరుకుంటుంది. అక్కడి నుంచి సూర్యుడిపై పరిశోధనలు చేయనుంది. మరోవైపు, ఆదిత్య భూమి కక్ష్యలో తన పనిని ప్రారంభించింది. 
 
ఇంకా అది సెల్ఫీ తీసుకుంది. అదే విధంగా భూమి, చంద్రుడి చిత్రాలను తీశారు. వీటిని ఇస్రోకు పంపించారు. ఆదిత్య-ఎల్1 సెప్టెంబర్ 2వ తేదీన ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీహరికోట లాంచ్ ప్యాడ్ నుండి ప్రారంభించబడింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sukku: తన భార్యతో వింబుల్డన్ 2025 ఫైనల్స్‌కు హాజరయిన తబిత బండ్రెడ్డి

బిగ్ బాస్ 19లో క్రికెటర్ మాజీ భార్య.. హైదరాబాద్ నుంచి ఇద్దరు!!

హీరో రవితేజ ఇంట్లో విషాదం.. ఏంటది?

ఎపుడు కూడా పుకార్లను నమ్మొద్దు.. పవన్ హీరోయిన్ వినతి

Allu Arjun: అల్లు అర్జున్ ఫ్యాన్స్ హరిహరవీరమల్లు కు మద్దతు ఇవ్వరా ?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

చేదుగా వుందని కాకరను వదలకండి.. బరువు తగ్గేందుకు డైట్‌లో చేర్చితే?

చెడు కొవ్వు తగ్గించే పానీయాలు ఏమిటి?

సంక్లిష్టమైన ప్రోస్టేట్ క్యాన్సర్‌తో బాధపడుతున్న రోగిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్‌లోని ఏఓఐ

తర్వాతి కథనం
Show comments