Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత్ కు ఏడీబీ రూ.11,400 కోట్ల రుణం.. ఎందుకో తెలుసా?

Webdunia
బుధవారం, 29 ఏప్రియల్ 2020 (16:14 IST)
కరోనా వైరస్​ కట్టడి కోసం భారత్ చేస్తున్న పోరాటానికి మద్దతుగా ఏసియన్​ డెవలప్​మెంట్​ బ్యాంక్​ (ఏడీబీ) రూ.11,400 కోట్ల లోన్ ఇచ్చింది.

వ్యాధి కంట్రోల్​(డిసీజ్​ కంటైన్​మెంట్)​, నివారణ (ప్రివెన్షన్)తోపాటు నిరుపేదలకు సామాజిక రక్షణ (సోషల్​ ప్రొటెక్షన్)​ కల్పించాలనే ఉద్దేశంతో ఈ రుణాన్ని మంజూరు చేసింది.

గతంలో ఎప్పుడూలేనట్టుగా సవాల్​ ఎదుర్కొంటున్న ఇండియాకి సపోర్ట్​గా నిలబడటానికి తాము పూర్తిగా కట్టుబడి ఉన్నట్లు ఏడీబీ ప్రెసిడెంట్​ మసత్సుగు అసకవా మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు.
 
ఈ లోన్ అగ్రిమెంట్​పై ఎకనమిక్​ అఫైర్స్​ డిపార్ట్​మెంట్​ అడిషనల్​ సెక్రెటరీ సమీర్​ కుమార్​ ఖరే, ఏడీబీ కంట్రీ డైరెక్టర్​ కెనిచి యొకొయమా సంతకాలు చేసినట్లు ఫైనాన్స్​ మినిస్ట్రీ చెప్పింది.

కరోనా యాక్టివ్​ రెస్పాన్స్​ అండ్​ ఎక్స్​పెండిచర్​ సపోర్ట్​ (కేర్​) ప్రోగ్రామ్​లో భాగంగా ఏడీబీ ఈ సాయం చేసింది. పోయినవారం ఫిలిప్పీన్​కి కూడా ఏడీబీ ఇంతే మొత్తంలో లోన్​ ఇచ్చింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రాజాసాబ్ నుంచి సంజూ బాబాకు శుభాకాంక్షలు తెలుపుతూ సంజయ్ దత్ లుక్

Gopichand: గోపీచంద్ రెండు సినిమాలపై శ్రద్ధ పెడుతున్నాడు

సంగీత దర్శకుడు అనిరుధ్‌ను కిడ్నాప్ చేస్తానంటున్న విజయ్ దేవరకొండ

హెబ్బా పటేల్, రేఖ నిరోషా నటించిన థాంక్యూ డియర్ విడుదలకు సిద్ధమైంది

వార్ 2 లోని హృతిక్, కియారా డ్యూయెట్ సాంగ్ కోసం బ్రహ్మాస్త్ర కేసరియా టీం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

తర్వాతి కథనం
Show comments