Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత్ కు ఏడీబీ రూ.11,400 కోట్ల రుణం.. ఎందుకో తెలుసా?

Webdunia
బుధవారం, 29 ఏప్రియల్ 2020 (16:14 IST)
కరోనా వైరస్​ కట్టడి కోసం భారత్ చేస్తున్న పోరాటానికి మద్దతుగా ఏసియన్​ డెవలప్​మెంట్​ బ్యాంక్​ (ఏడీబీ) రూ.11,400 కోట్ల లోన్ ఇచ్చింది.

వ్యాధి కంట్రోల్​(డిసీజ్​ కంటైన్​మెంట్)​, నివారణ (ప్రివెన్షన్)తోపాటు నిరుపేదలకు సామాజిక రక్షణ (సోషల్​ ప్రొటెక్షన్)​ కల్పించాలనే ఉద్దేశంతో ఈ రుణాన్ని మంజూరు చేసింది.

గతంలో ఎప్పుడూలేనట్టుగా సవాల్​ ఎదుర్కొంటున్న ఇండియాకి సపోర్ట్​గా నిలబడటానికి తాము పూర్తిగా కట్టుబడి ఉన్నట్లు ఏడీబీ ప్రెసిడెంట్​ మసత్సుగు అసకవా మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు.
 
ఈ లోన్ అగ్రిమెంట్​పై ఎకనమిక్​ అఫైర్స్​ డిపార్ట్​మెంట్​ అడిషనల్​ సెక్రెటరీ సమీర్​ కుమార్​ ఖరే, ఏడీబీ కంట్రీ డైరెక్టర్​ కెనిచి యొకొయమా సంతకాలు చేసినట్లు ఫైనాన్స్​ మినిస్ట్రీ చెప్పింది.

కరోనా యాక్టివ్​ రెస్పాన్స్​ అండ్​ ఎక్స్​పెండిచర్​ సపోర్ట్​ (కేర్​) ప్రోగ్రామ్​లో భాగంగా ఏడీబీ ఈ సాయం చేసింది. పోయినవారం ఫిలిప్పీన్​కి కూడా ఏడీబీ ఇంతే మొత్తంలో లోన్​ ఇచ్చింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

AlluArjun: పహల్గామ్‌ ఘటన క్షమించరాని చర్య: చిరంజీవి, పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్, విజయ్ దేవరకొండ

Venkatesh: సెంచరీ కొట్టిన విక్టరీ వెంకటేష్, అనిల్ రావిపూడి

Prabhas: సలార్, కల్కి, దేవర చిత్రాల సీక్వెల్స్ కు గ్రహాలు అడ్డుపడుతున్నాయా?

ఇద్దరు డైరెక్టర్లతో హరి హర వీర మల్లు రెండు భాగాలు పూర్తి?

కావ్య కీర్తి సోలో క్యారెక్టర్ గా హలో బేబీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

ఇమామి ప్యూర్ గ్లో బ్రాండ్ అంబాసిడర్‌గా రాశి ఖన్నా

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

ఆకాశంలో విమాన ప్రమాదం, పిల్ల-పిల్లిని సముద్రంలో పడేసింది (video)

చేపలు కూర తినేవాళ్లకు ఇవన్నీ...

తర్వాతి కథనం
Show comments