లోక్‌సభ - ఉప ఎన్నికలకు దూరం : రజనీకాంత్

Webdunia
ఆదివారం, 10 మార్చి 2019 (15:53 IST)
వచ్చే సార్వత్రిక ఎన్నికలతో పాటు 21 అసెంబ్లీ స్థానాలకు జరిగే ఉపఎన్నికల్లో కూడా పోటీ చేయడంలేదని తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్ స్పష్టంచేశారు. ఈ మేరకు ఆయన తన అభిమానులకు ఓ క్లారిటీ ఇచ్చారు.
 
చెన్నై విమానాశ్రయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ, తమిళనాడులో రానున్న ఉపఎన్నికల్లో పోటీ చేయడం లేదని స్పష్టంచేశారు. రజనీ స్పందిస్తూ.. తమిళనాడులో నీటి సంక్షోభం నివారణ కోసం ఎవరైతే చిత్తశుద్ధితో కృషి చేస్తారో.. ప్రజలు వారికే ఓటేయాలని రజనీ పిలుపునిచ్చారు. 
 
వచ్చే పార్లమెంట్‌ ఎన్నికల్లో తాము పోటీ చేయడం లేదని.. అసెంబ్లీ ఎన్నికలే తమ లక్ష్యమన్నారు. రజనీ మక్కల్‌ మండ్రమ్‌ అనే తన అభిమాన సంఘం పేరుతో రాజకీయ కార్యక్రమాలు జరుపుతున్న వారెవరూ.. వేరే ఏ పార్టీ కోసం, ప్రచారం కోసం తన ఫొటోను ఉపయోగించొద్దని ఇప్పటికే కోరారు. ర‌జనీకాంత్ మాత్రం ఇప్ప‌టికి పార్టీ పేరు, కార్యాచ‌ర‌ణ‌ని ప్ర‌క‌టించ‌ని విషయం తెలిసిందే.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అశ్విని దత్ ప్రజెంట్స్ లో జయకృష్ణ ఘట్టమనేని చిత్రం శ్రీనివాస మంగాపురం

యాంకర్ శివజ్యోతి ఆధార్ కార్డును టిటిడి బ్లాక్ చేసిందా? (video)

Kiran Abbavaram: కిరణ్ అబ్బవరం నిర్మిస్తున్నతిమ్మరాజుపల్లి టీవీ మూవీ ఫస్ట్ సింగిల్

Naresh Agastya: శ్రీవిష్ణు క్లాప్ తో నరేష్ అగస్త్య కొత్త చిత్రం ప్రారంభం

Mowgli 2025: రోషన్ కనకాల, సాక్షి మడోల్కర్... వనవాసం సాంగ్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సీతాఫలం పండును ఎవరు తినకూడదు... తింటే విషం తీసుకున్నట్టే?

డయాబెటిస్ వున్నవారు తెలుసుకోవాల్సిన విషయాలు

Mint For Weight Loss: మహిళలు ఈజీగా బరువు తగ్గాలంటే.. పుదీనాను ఇలా వాడాలట..

భారతదేశంలో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ బాధిత రోగులలో జీవించే అవకాశాలు కేవలం 3 శాతం మాత్రమే.. కానీ...

పెద్దపేగు కేన్సర్‌కు చెక్ పెట్టే తోక మిరియాలు

తర్వాతి కథనం
Show comments