అయోధ్యపై ఏసీ గదుల్లో రాజకీయాలు.. వీళ్లా రామరాజ్యం తెచ్చేది : ప్రకాష్ రాజ్

Webdunia
శుక్రవారం, 18 జనవరి 2019 (15:27 IST)
వివాదాస్పద అయోధ్య అంశంపై సినీ నటుడు ప్రకాష్ రాజ్ స్పందించారు. అయోధ్య అంశంపై ఏసీ గదుల్లో రాజకీయాలు జరుగుతున్నాయన్నారు. ఇలాంటి వారా అయోధ్యలో రామమందిరాన్ని నిర్మించేది అంటూ ప్రశ్నించారు. 
 
రామమందిరం నిర్మాణంపై ఢిల్లీ, లక్నోలోని ఏసీ గదుల్లో కూర్చుని నేతలు రాజకీయాలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. అయోధ్యలో సామాన్యుల జీవనస్థితిని ఓసారి చూడాలని మీడియాను కోరారు. ఈ రకమైన రాముడి రాజ్యాన్ని వీళ్లు తీసుకుని రావాలనుకుంటున్నారా? అని ప్రశ్నించారు. 
 
కాగా, ప్రకాష్ రాజ్ వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో సెంట్రల్ బెంగుళూరు లోక్‌సభ స్థానం నుంచి కాంగ్రెస్ - జేడీఎస్ కూటమి అభ్యర్థిగా ప్రకాష్ రాజ్ పోటీ చేయనున్న విషయం తెల్సిందే. దీనికితోడు ఇటీవలి కాలంలో బీజేపీ నేతలపై ప్రకాష్ రాజ్ విమర్శనాస్త్రాలను తీవ్రస్థాయిలో ఎక్కుపెట్టారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఫ్యాన్స్‌కు మెగా ఫీస్ట్ - ఎంఎస్‌జీ నుంచి 'శశిరేఖ' లిరికల్ సాంగ్ రిలీజ్ (Video)

థర్డ్ పార్టీల వల్లే సినిమాల విడుదలకు బ్రేక్ - యధావిధిగా ది రాజాసాబ్‌ రిలీజ్ : నిర్మాత విశ్వప్రసాద్

Nandamuri Kalyan: ఛాంపియన్ తో 35 ఏళ్ల తర్వాత నందమూరి కళ్యాణ్ చక్రవర్తి రీఎంట్రీ

మంత్రి సీతక్క లాంచ్ చేసిన కామాఖ్య ఇంటెన్స్ థ్రిల్లింగ్ ఫస్ట్ లుక్

ఘంటసాల ది గ్రేట్ మూవీ మరో శంకరాభరణం అవుతుందన్న ప్రముఖులు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

winter health, శీతాకాలంలో ఉసిరి కాయలు ఎందుకు తినాలి?

Black Salt: నల్ల ఉప్పును తీసుకుంటే మహిళలకు ఏంటి లాభం?

61 ఏళ్ల రోగికి అరుదైన అకలేషియా కార్డియాకు POEM ప్రక్రియతో కొత్త జీవితం

ఎముక బలం కోసం రాగిజావ

భార్యాభర్తల కోసం ఈ చిట్కాలు..

తర్వాతి కథనం
Show comments