Webdunia - Bharat's app for daily news and videos

Install App

అయోధ్యపై ఏసీ గదుల్లో రాజకీయాలు.. వీళ్లా రామరాజ్యం తెచ్చేది : ప్రకాష్ రాజ్

Webdunia
శుక్రవారం, 18 జనవరి 2019 (15:27 IST)
వివాదాస్పద అయోధ్య అంశంపై సినీ నటుడు ప్రకాష్ రాజ్ స్పందించారు. అయోధ్య అంశంపై ఏసీ గదుల్లో రాజకీయాలు జరుగుతున్నాయన్నారు. ఇలాంటి వారా అయోధ్యలో రామమందిరాన్ని నిర్మించేది అంటూ ప్రశ్నించారు. 
 
రామమందిరం నిర్మాణంపై ఢిల్లీ, లక్నోలోని ఏసీ గదుల్లో కూర్చుని నేతలు రాజకీయాలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. అయోధ్యలో సామాన్యుల జీవనస్థితిని ఓసారి చూడాలని మీడియాను కోరారు. ఈ రకమైన రాముడి రాజ్యాన్ని వీళ్లు తీసుకుని రావాలనుకుంటున్నారా? అని ప్రశ్నించారు. 
 
కాగా, ప్రకాష్ రాజ్ వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో సెంట్రల్ బెంగుళూరు లోక్‌సభ స్థానం నుంచి కాంగ్రెస్ - జేడీఎస్ కూటమి అభ్యర్థిగా ప్రకాష్ రాజ్ పోటీ చేయనున్న విషయం తెల్సిందే. దీనికితోడు ఇటీవలి కాలంలో బీజేపీ నేతలపై ప్రకాష్ రాజ్ విమర్శనాస్త్రాలను తీవ్రస్థాయిలో ఎక్కుపెట్టారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Jaggareddy: అంతా ఒరిజిన‌ల్, మీకు తెలిసిన జెగ్గారెడ్డిని తెర‌మీద చూస్తారు : జ‌గ్గారెడ్డి

Ram Charan: శ్రీరామ‌న‌వ‌మి సంద‌ర్భంగా రామ్ చ‌ర‌ణ్ చిత్రం పెద్ది ఫ‌స్ట్ షాట్

Samantha: శుభం టీజర్ చచ్చినా చూడాల్సిందే అంటున్న స‌మంత

ఆ గాయం నుంచి ఆరు నెలలుగా కోలుకోలేకపోతున్నా : రకుల్ ప్రీత్ సింగ్

'ఎంపురాన్‌'లో ఆ సన్నివేశాలు ప్రియమైన వారిని బాధించాయి, క్షమించండి : మోహన్‌లాల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Hot Water: వేసవిలో వేడి నీళ్లు తాగవచ్చా? ఇది ఆరోగ్యానికి మంచిదా?

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

తర్వాతి కథనం
Show comments