Webdunia - Bharat's app for daily news and videos

Install App

11% మందికి ఏదో ఒక వ్యాధి, 35 ఏండ్లు దాటగానే సోకుతున్న వైనం

Webdunia
శుక్రవారం, 23 జులై 2021 (20:21 IST)
దేశంలో ప్రతి వెయ్యి మందిలో 116 మంది (11.6శాతం) ఏదో ఒక అసాంక్రమిక వ్యాధులతో బాధపడుతున్నారు. 35 ఏండ్లు పైబడిన తర్వాత ఈ వ్యాధుల బారిన పడుతున్నవారి సంఖ్య ఎక్కువగా ఉంటున్నది. అసాంక్రమిక వ్యాధుల బారిన పడుతున్నవారి సంఖ్య వేగంగా పెరగడానికి ప్రధాన కారణం గాలి కాలుష్యం.
 
అసోసియేటెడ్‌ చాంబర్స్‌ ఆఫ్‌ కామర్స్‌ అండ్‌ ఇండస్ట్రీ ఆఫ్‌ ఇండియా(అసోచామ్‌) తాజాగా విడుదల చేసిన ‘భారతదేశం-అసాంక్రమిక వ్యాధుల భారం’ నివేదికలో ఈ వివరాలు వెల్లడయ్యాయి. హైపర్‌టెన్షన్‌, జీర్ణకోశ వ్యాధులు, మధుమేహంతో ఎక్కువమంది బాధపడతున్నారు. ఈ వ్యాధులతో పోల్చితే క్యాన్సర్‌ బారిన పడుతున్నవారి సంఖ్య తక్కువగా ఉంది.
 
21 రాష్ట్రాల్లో 2,33,672 మందిపై సర్వే చేసి ఈ నివేదికను రూపొందించారు. అసాంక్రమిక వ్యాధుల బారిన పడుతున్న ప్రతి ముగ్గురిలో ఇద్దరు 26-59 ఏండ్ల లోపు వారే. వాయు కాలుష్యం, శారీరక శ్రమ లేకపోవడం, సమతులాహారం తీసుకోకపోవడం, జీవన శైలిలో మార్పులు అసాంక్రమిక వ్యాధుల వ్యాప్తిలో కీలక పాత్ర పోషిస్తున్నాయని నివేదిక తెలిపింది.

సంబంధిత వార్తలు

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

కోదండరామి రెడ్డి ఆవిష్కరించిన ఇట్లు... మీ సినిమా పోస్టర్

పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలలో సుమయా రెడ్డి‌ నటిస్తున్న డియర్ ఉమ

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments