Webdunia - Bharat's app for daily news and videos

Install App

సోషల్ నెట్వర్కింగ్ సైట్లలో AAP రచ్చరచ్చ... మోదీ రూ. 25 కోట్లు లంచం తీసుకున్నారనీ...

ఆమ్ ఆద్మీ పార్టీ మరోసారి ప్రధానమంత్రి నరేంద్ర మోదీని లక్ష్యంగా చేసుకుంది. గుజరాత్ ముఖ్యమంత్రిగా నరేంద్ర మోదీ పనిచేస్తున్న సమయంలో ఆదిత్య బిర్లా గ్రూపు నుంచి నరేంద్ర మోదీ రూ. 25 కోట్లు లంచంగా తీసుకున్నారంటూ ఆరోపణలు చేస్తోంది. ట్యాగ్ లైన్ #ModiTakesBrib

Webdunia
మంగళవారం, 15 నవంబరు 2016 (18:06 IST)
ఆమ్ ఆద్మీ పార్టీ మరోసారి ప్రధానమంత్రి నరేంద్ర మోదీని లక్ష్యంగా చేసుకుంది. గుజరాత్ ముఖ్యమంత్రిగా నరేంద్ర మోదీ పనిచేస్తున్న సమయంలో ఆదిత్య బిర్లా గ్రూపు నుంచి నరేంద్ర మోదీ రూ. 25 కోట్లు లంచంగా తీసుకున్నారంటూ ఆరోపణలు చేస్తోంది. ట్యాగ్ లైన్ #ModiTakesBribes అంటూ తగిలించి, ఇందుకు సంబంధించిన పత్రాలను ట్విట్టర్లో విడుదల చేస్తోంది. అవినీతిని తరిమివేయాలంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రూ. 500, రూ. 1000 నోట్లు రద్దు చేసిన నేపధ్యంలో ఈ అంశంపై భాజపా నాయకులు ఎలా రెస్పాండ్ అవుతారో చూడాలి.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అమెరికా నుంచి కన్నప్ప భారీ ప్రమోషన్స్ కు సిద్ధమయిన విష్ణు మంచు

థగ్ లైఫ్ ఫస్ట్ సింగిల్‌ తెలుగులో జింగుచా.. వివాహ గీతం రేపు రాబోతుంది

రోజూ ఉదయం నా మూత్రం నేనే తాగాను, అప్పుడే ఆ రోగం తగ్గింది: నటుడు పరేష్ రావల్ (video)

అక్టోబరు 31వ తేదీన పెళ్లి చేసుకుంటావా? ప్రియురాలికి సినీ దర్శకుడు ప్రపోజ్ (Video)

'ఎన్నో బాయ్‌ఫ్రెండ్' అంటూ కొందరు ప్రశ్నిస్తున్నారు : శృతిహాసన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డిజైన్ వాన్‌గార్డ్ 2025ను నిర్వహించిన వోక్సెన్ విశ్వవిద్యాలయం

'ది గ్రీన్ ఫ్లీ'ను ప్రారంభించిన ఇనార్బిట్ సైబరాబాద్

టమోటాలను తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

Annapurna yojana scheme: మహిళలకు వరం.. అన్నపూర్ణ యోజన పథకం.. షరతులు ఇవే

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

తర్వాతి కథనం
Show comments