Webdunia - Bharat's app for daily news and videos

Install App

సోషల్ నెట్వర్కింగ్ సైట్లలో AAP రచ్చరచ్చ... మోదీ రూ. 25 కోట్లు లంచం తీసుకున్నారనీ...

ఆమ్ ఆద్మీ పార్టీ మరోసారి ప్రధానమంత్రి నరేంద్ర మోదీని లక్ష్యంగా చేసుకుంది. గుజరాత్ ముఖ్యమంత్రిగా నరేంద్ర మోదీ పనిచేస్తున్న సమయంలో ఆదిత్య బిర్లా గ్రూపు నుంచి నరేంద్ర మోదీ రూ. 25 కోట్లు లంచంగా తీసుకున్నారంటూ ఆరోపణలు చేస్తోంది. ట్యాగ్ లైన్ #ModiTakesBrib

Webdunia
మంగళవారం, 15 నవంబరు 2016 (18:06 IST)
ఆమ్ ఆద్మీ పార్టీ మరోసారి ప్రధానమంత్రి నరేంద్ర మోదీని లక్ష్యంగా చేసుకుంది. గుజరాత్ ముఖ్యమంత్రిగా నరేంద్ర మోదీ పనిచేస్తున్న సమయంలో ఆదిత్య బిర్లా గ్రూపు నుంచి నరేంద్ర మోదీ రూ. 25 కోట్లు లంచంగా తీసుకున్నారంటూ ఆరోపణలు చేస్తోంది. ట్యాగ్ లైన్ #ModiTakesBribes అంటూ తగిలించి, ఇందుకు సంబంధించిన పత్రాలను ట్విట్టర్లో విడుదల చేస్తోంది. అవినీతిని తరిమివేయాలంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రూ. 500, రూ. 1000 నోట్లు రద్దు చేసిన నేపధ్యంలో ఈ అంశంపై భాజపా నాయకులు ఎలా రెస్పాండ్ అవుతారో చూడాలి.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: ఫోటోలు తీయొద్దు.. అసహనం వ్యక్తం చేసిన సమంత- వీడియో వైరల్

కుబేర కు సీక్వెల్ వుండదు - లీడర్ కి సీక్వెల్ ఇప్పట్లో చేయలేం : శేఖర్ కమ్ముల

Sidhu : చివరి షెడ్యూల్లో సిద్ధు జొన్నలగడ్డ తెలుసు కదా - సైమల్టేనియస్‌గా డబ్బింగ్

Ram Charan: పుష్ప 2 ఫైట్ మాస్టర్ నబాకాంత్ తో పెద్ది లో రామ్ చరణ్ ట్రైన్ యాక్షన్ షూటింగ్

మై హోమ్ అవతార రెసిడెంట్స్ లో సందడిగా తమ్ముడు ఫస్ట్ లిరికల్ సాంగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

విడిగా విక్రయించే టీలో కల్తీ, కనిపెట్టడం ఎలాగో తెలుసుకోండి

ఒక్కసారి బెల్లం టీ తాగి చూడండి

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

Night shifts: నైట్ షిఫ్ట్ చేస్తున్న మహిళలకు ఆస్తమా వచ్చే ప్రమాదం ఎక్కువ

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

తర్వాతి కథనం
Show comments