Webdunia - Bharat's app for daily news and videos

Install App

అతనితో ఫోనులో మాట్లాడిన జయలలిత... ఎవరితో.. ఎందుకోసం?

ముఖ్యమంత్రి జయలలిత ఫోనులో మాట్లాడారు. ఈ విషయం బహిర్గతమైన వెంటనే అన్నాడీఎంకే శ్రేణులు సంభ్రమాశ్చర్యాలకు గురయ్యారు. అనారోగ్యం కారణంగా సెప్టెంబర్ 22వ తేదీన ముఖ్యమంత్రి జయలలిత చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో

Webdunia
మంగళవారం, 15 నవంబరు 2016 (17:58 IST)
ముఖ్యమంత్రి జయలలిత ఫోనులో మాట్లాడారు. ఈ విషయం బహిర్గతమైన వెంటనే అన్నాడీఎంకే శ్రేణులు సంభ్రమాశ్చర్యాలకు గురయ్యారు. అనారోగ్యం కారణంగా సెప్టెంబర్ 22వ తేదీన ముఖ్యమంత్రి జయలలిత చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో చేరగా, అప్పటినుంచి ఇప్పటివరకు ఆమె చికిత్స పొందుతున్నారు. ఆమె ఆరోగ్యంపై రకరకాల వదంతులు వచ్చాయి కూడా. ఈ నేపథ్యంలో ఆమెకు దేశ విదేశీ వైద్య నిపుణులు చికిత్స చేశారు. 
 
ఈ పరిస్థితుల్లో అన్నాడీఎంకే ఆర్గనైజింగ్ సెక్రటరీగా ఉన్న సీనియర్ మహిళా నేత విశాలాక్షి నెడుంజెళియన్ అనారోగ్యం కారణంగా కన్నుమూశారు. ఈమె ముఖ్యమంత్రి జయలలితకు అత్యంత సన్నిహితురాలు. విశాలాక్షి మరణవార్త తెలుసుకున్న జయలలిత.. ఆమె కుమారుడు మదివాణన్ వెల్లడించారు.  ఈ వార్త అన్నాడీఎంకే శ్రేణులను ఎంతగానో ఉత్సాహపరిచింది 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్రజలకు సేవ చేసేందుకే రాజకీయాలు ఉన్నాయని ఎన్టీఆర్ నిరూపించారు

Havish: నక్కిన త్రినాథరావు దర్శకత్వంలో హీరో హవీష్ చిత్రం

అనంతిక 8 వసంతాలు చేయడానికి డబ్బు అక్కర్లేదని చెప్పింది

పెద్ద హీరోలతో సినిమా కష్టమే - సినిమాల ద్వారా చాలా నష్టపోయా: శేఖర్ కమ్ముల

కవిన్, అపర్ణాదాస్ నటించిన పాపా మెప్పించిందా... రివ్యూ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఒక్కసారి బెల్లం టీ తాగి చూడండి

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

Night shifts: నైట్ షిఫ్ట్ చేస్తున్న మహిళలకు ఆస్తమా వచ్చే ప్రమాదం ఎక్కువ

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

తర్వాతి కథనం
Show comments