Webdunia - Bharat's app for daily news and videos

Install App

పంజాబ్‌లో దారుణం : జిమ్‌లో ఆప్ కౌన్సిలర్ కాల్చివేత

Webdunia
సోమవారం, 1 ఆగస్టు 2022 (13:47 IST)
పంజాబ్ రాష్ట్రంలో దారుణం జరిగింది. జిమ్ లోపల్ ఆప్ కౌన్సిలర్‌ను గుర్తు తెలియని దుండగుడు కాల్చి చంపారు. పంజాబ్ రాష్ట్రంలోని మలెర్‌కోట్ల జిల్లాలోని ఓ జిమ్‌ లోపల ఈ దారుణ ఘటన జరిగింది. జిమ్‌లో వ్యాయామం చేస్తున్న ఆప్ కౌన్సిలర్ అహ్మద్ అక్బర్‌పై ఓ దండగుడు జిమ్‌లోకి చొచ్చుకుని వచ్చి కాల్పులు జరిపారు. 
 
దీంతో అక్బర్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయినట్టు జిల్లా ఎస్పీ అవనీత్ కౌర్ వెల్లడించారు. శరీరంలోకి తూటా దూసుకెళ్లగానే కుప్పకూలి ప్రాణాలు విడిచినట్టు చెప్పారు. వ్యక్తిగత కక్షతోనే ఈ హత్య జరిగిందని అనుమానిస్తున్నట్టు చెప్పారు. కేసు నమోదు చేసి విచారణ చేపట్టామని, ఈ విచారణ తర్వాత పూర్తి వివరాలను వెల్లడిస్తామని ఆయన తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: కొత్త జర్నీ ప్రారంభం.. రాజ్ నిడిమోరుతో సమంత ఫోటో

Shobhan Babu: గిన్నిస్ రికార్డ్ సాధించిన సోగ్గాడు శోభన్ బాబు మనవడు సురక్షిత్!

కాంతారా చాప్టర్ 1 క్లైమాక్స్‌: జూనియర్ ఆర్టిస్ట్ దుర్మరణం.. వరుసగా ఇలాంటి?

జగదేగవీరుడు అతిలోక సుందరి పార్ట్ 2 పై రామ్ చరణ్ ఆసక్తి

అన్ని భాషల్లో నిజ జీవితాల కథనాలతో గేమ్‌ అఫ్‌ చేంజ్‌ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

తర్వాతి కథనం
Show comments