Webdunia - Bharat's app for daily news and videos

Install App

పంజాబ్‌లో దారుణం : జిమ్‌లో ఆప్ కౌన్సిలర్ కాల్చివేత

Webdunia
సోమవారం, 1 ఆగస్టు 2022 (13:47 IST)
పంజాబ్ రాష్ట్రంలో దారుణం జరిగింది. జిమ్ లోపల్ ఆప్ కౌన్సిలర్‌ను గుర్తు తెలియని దుండగుడు కాల్చి చంపారు. పంజాబ్ రాష్ట్రంలోని మలెర్‌కోట్ల జిల్లాలోని ఓ జిమ్‌ లోపల ఈ దారుణ ఘటన జరిగింది. జిమ్‌లో వ్యాయామం చేస్తున్న ఆప్ కౌన్సిలర్ అహ్మద్ అక్బర్‌పై ఓ దండగుడు జిమ్‌లోకి చొచ్చుకుని వచ్చి కాల్పులు జరిపారు. 
 
దీంతో అక్బర్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయినట్టు జిల్లా ఎస్పీ అవనీత్ కౌర్ వెల్లడించారు. శరీరంలోకి తూటా దూసుకెళ్లగానే కుప్పకూలి ప్రాణాలు విడిచినట్టు చెప్పారు. వ్యక్తిగత కక్షతోనే ఈ హత్య జరిగిందని అనుమానిస్తున్నట్టు చెప్పారు. కేసు నమోదు చేసి విచారణ చేపట్టామని, ఈ విచారణ తర్వాత పూర్తి వివరాలను వెల్లడిస్తామని ఆయన తెలిపారు. 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments