Webdunia - Bharat's app for daily news and videos

Install App

పంజాబ్‌లో దారుణం : జిమ్‌లో ఆప్ కౌన్సిలర్ కాల్చివేత

Webdunia
సోమవారం, 1 ఆగస్టు 2022 (13:47 IST)
పంజాబ్ రాష్ట్రంలో దారుణం జరిగింది. జిమ్ లోపల్ ఆప్ కౌన్సిలర్‌ను గుర్తు తెలియని దుండగుడు కాల్చి చంపారు. పంజాబ్ రాష్ట్రంలోని మలెర్‌కోట్ల జిల్లాలోని ఓ జిమ్‌ లోపల ఈ దారుణ ఘటన జరిగింది. జిమ్‌లో వ్యాయామం చేస్తున్న ఆప్ కౌన్సిలర్ అహ్మద్ అక్బర్‌పై ఓ దండగుడు జిమ్‌లోకి చొచ్చుకుని వచ్చి కాల్పులు జరిపారు. 
 
దీంతో అక్బర్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయినట్టు జిల్లా ఎస్పీ అవనీత్ కౌర్ వెల్లడించారు. శరీరంలోకి తూటా దూసుకెళ్లగానే కుప్పకూలి ప్రాణాలు విడిచినట్టు చెప్పారు. వ్యక్తిగత కక్షతోనే ఈ హత్య జరిగిందని అనుమానిస్తున్నట్టు చెప్పారు. కేసు నమోదు చేసి విచారణ చేపట్టామని, ఈ విచారణ తర్వాత పూర్తి వివరాలను వెల్లడిస్తామని ఆయన తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Maargan movie review: విజయ్ ఆంటోనీ మార్గ‌న్ రివ్యూ.. రేటింగ్ ఎంతంటే?

సెన్సార్ పూర్తి చేసుకున్న సోషియోఫాంటసీగా దీర్ఘాయుష్మాన్ భవ

సూర్య సేతుపతి హీరోగా పరిచయమవుతున్న మూవీ ఫీనిక్స్

కీర్తి సురేష్, సుహాస్ ఉప్పు కప్పురంబు మ్యూజిక్ ఆల్బమ్

SJ Surya: ఎస్‌జె సూర్య దర్శకత్వంలో శ్రీ గొకులం మూవీస్‌ టైటిల్ కిల్లర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

ఫ్యాబ్ ఇండియా బ్యూటిఫుల్ ఇంపెర్ఫెక్షన్ ప్రచారం హస్తకళల ఆకర్షణ

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

తర్వాతి కథనం
Show comments