Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రియురాలిని నమ్మించి తీసుకెళ్లి స్నేహితులతో కలిసి గ్యాంగ్ రేప్, ఆపై హత్య

Webdunia
శుక్రవారం, 23 ఏప్రియల్ 2021 (08:44 IST)
తన ప్రియురాలిని నమ్మించి బైకుపై ఎక్కించుకుని తీసుకుని వెళ్లి తన స్నేహితులను పిలిచి ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డాడు కామాంధుడు. యువతి ప్రతిఘటించడంతో అందరూ కలిసి ఆమెను అత్యంత దారుణంగా హత్య చేసి ఆ తర్వాత ఆమె మృతదేహాన్ని మూటగట్టి సమీపంలోని అటవీ ప్రాంతంలో పడేసి వచ్చారు.
 
ఈ ఘటన పుదుచ్చేరిలో చోటుచేసుకుంది. ఐతే ఈ దారుణం నిందితుల ద్వారానే తెలిసింది. యువతిపై అత్యాచారానికి ప్రయత్నించి ఆమె ప్రతిఘటించడంతో హత్య చేసామనీ, ఈ కేసులో తమకు ముందస్తు బెయిల్ కావాలంటూ ప్రియుడు ఓ న్యాయవాదిని సంప్రదించాడు.

దీనితో సదరు న్యాయవాది విషయాన్ని పోలీసులకు చేరవేశాడు. ఈ లోపుగా నిందితులు అక్కడ నుంచి పారిపోయారు. పోలీసులు రంగంలోకి దిగి వారి కోసం గాలిస్తున్నారు. కాగా హత్య చేయబడిని యువతి మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అఖండ 2 లోనూ డబుల్ రోల్ చేస్తున్న నందమూరి బాలకృష్ణ

8 వసంతాలు హార్ట్ టచ్చింగ్ సెకండ్ టీజర్ రిలీజ్

మై లవ్ వీడియో సాంగ్ కథలా వుందంటున్న చిత్ర యూనిట్

Nagarjuna: కుబేర కు డబ్బింగ్ పూర్తి చేసిన నాగార్జున

బిగ్ బాస్ ఫేమ్ గౌతమ్ చిత్రం సోలో బాయ్ విడుదలకు సిద్ధం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

తర్వాతి కథనం