Webdunia - Bharat's app for daily news and videos

Install App

వ్రిస్ట్ వాచ్ ఆర్డర్ చేస్తే.. పిడకలు వచ్చాయ్.. షాకైన మహిళ

Webdunia
మంగళవారం, 11 అక్టోబరు 2022 (09:19 IST)
ఆన్‌లైన్‌లో ప్రస్తుతం ఏదైనా ఆర్డర్ చేయడం ప్రస్తుతం ఫ్యాషనైపోయింది. ఈ విధంగానే ఓ మహిళ వాచ్ ఆర్డర్ చేశాడు. తీరా ఇంటికి పార్శిల్ వచ్చాక.. దాన్ని చూసి షాకైంది. ఇలా ఫ్లిప్‌కార్ట్ ద్వారా ఓ మహిళకు చేదు అనుభవం ఎదురైంది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లో చోటుచేసుకుంది.
 
వివరాల్లోకి వెళితే.. ఉత్తరప్రదేశ్‌లోని కౌశాంబి జిల్లా కాసెండా గ్రామానికి చెందిన నీలం యాదవ్ ఫ్లిప్‌కార్ట్‌ బిగ్ బిలియన్ డేస్ ఆఫర్‌లో భాగంగా సెప్టెంబర్ 28వ తేదీన రూ. 1304 విలువ చేసే ఓ వాచ్‌ను క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ ద్వారా ఆర్డర్ పెట్టింది. 
 
సరిగ్గా తొమ్మిది రోజులు.. అనగా అక్టోబర్ 7వ తేదీన ఆ ఆర్డర్ ఇంటికొచ్చింది. దాన్ని ఓపెన్ చేసి చూస్తే వాచ్‌కు బదులు పిడకలు వచ్చాయి. వాటిని చూసి నీలం యాదవ్, ఆమె సోదరుడు రవీంద్ర షాకయ్యారు. 
 
ఆ తర్వాత ఇద్దరూ తేరుకుని.. డెలివరీ బాయ్‌ను చేజ్ చేసి పట్టుకోగా.. అతడు డబ్బును తిరిగి ఇచ్చేందుకు ఒప్పుకున్నాడు. ఆ పిడకలను తిరిగి తీసుకున్నాడు. ఇలాంటివి కొత్తేమీకాదు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మీరు విలన్‌గా చేస్తే మొదటి సీన్‌లోనే మమ్మల్ని కాల్చి చంపేస్తా?

Allu Arjun: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముందే పుష్ప-2 డైలాగ్ చెప్పిన అల్జు అర్జున్ (video)

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

తర్వాతి కథనం
Show comments