Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీలో 17 నుంచి ఇంజనీరింగ్ రెండో విడత కౌన్సెలింగ్

Webdunia
మంగళవారం, 11 అక్టోబరు 2022 (09:14 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ నెల 17వ తేదీ నుంచి రెండో విడత కౌన్సెలింగ్ ప్రారంభంకానుంది. ఈ విషయాన్ని ఉన్నత విద్యా మండలి ఛైర్మన్ హెమచంద్రారెడ్డి తెలిపారు. ఈ ఇంజనీరింగ్ ప్రక్రియ మొత్తం వచ్చే 25వ తేదీతో ముగుస్తుందని తెలిపారు. 
 
ఆయన వివిధ సెట్ల కౌన్సెలింగ్ వివరాలను ఆయన సోమవారం మంగళగిరిలోని మండలి కార్యాలయంలో విడుదల చేశారు. ఆ తర్వాత ఆయన విలేకరులతో మాట్లాడుతూ, ఈ-సెట్ రెండో విడత కౌన్సెలింగ్ ఈ నెల 10వ తేదీ నుంచి 13వ తేదీ వరకు, ఐ-సెట్ రెండో విడత కౌన్సెలింగ్ ఈ నెల 25వ తేదీ నుంచి 31వ తేదీ వరకు, పీజీ సెట్ కౌన్సెలింగ్ ఈ నెల 27 నుంచి నవంబరు 3వ తేదీ వరకు జరుగుతాయని వివరించారు. 
 
అయితే, డిగ్రీ విద్యార్థులకు ఈ యేడాది నుంచి రెండు నెలల ఇంటర్న్‌షిప్ ఉంటుందని, ఇందులో కొందరికి వర్చ్యువల్, మరికొందరికి ఆఫ్‌లైన్‌లో ఇంటర్న్‌షిప్ అందించేలా వివిధ సంస్థలతో ఒప్పందం కుదుర్చుకున్నట్టు తెలిపారు. అదేసమయంలో ఈ నెల 15వ తేదీ నుంచి డిగ్రీ మొదటి సంవత్సర తరగతులు ప్రారంభమవుతాయని తెలిపారు. 

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments