Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రేమికుడితో ఆ సుఖం మరిచిపోలేని ప్రేయసి.. భర్తను రాళ్లతో కొట్టి..?

Webdunia
బుధవారం, 26 డిశెంబరు 2018 (12:16 IST)
వివాహేతర సంబంధాలు నేరాల సంఖ్యను పెంచేస్తున్నాయి. తాజాగా ప్రేమికుడిపై వున్న మోజుతో ప్రియుడితో కలిసి ఓ మహిళ భర్తను హతమార్చింది. ఈ ఘటన దిండుక్కల్‌లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. దిండుక్కల్, తిరుకూర్ణం ప్రాంతానికి చెందిన మణికంఠన్ (27). ఇతని భార్య గాయత్రీదేవి. ఈ దంపతులకు ఓ సంతానం వుంది. మణికంఠన్ తాపీమేస్త్రీగా పనిచేస్తున్నాడు. 
 
మణికంఠన్ ఉద్యోగ నిమిత్తం బయటూరికి వెళ్తూవుంటాడు. ఇంతలో గాయత్రి బుద్ధి మారింది. మణికంఠన్ స్నేహితుడైన కమలకణ్ణన్‌తో గాయత్రి వివాహేతర సంబంధం పెట్టుకుంది. అయితే తన వివాహేతర సంబంధానికి భర్తను తప్పించుకోవాలనుకుంది. దీనికోసం భర్తను ప్రేమికుడితో కలిసి హతమార్చాలనుకుంది. 
 
పక్కా ప్లాన్ ప్రకారం.. మణికంఠన్‌కు మద్యం ఫూటుగా తాగించి.. అతనిని రాళ్లతో కొట్టి చంపారు.. గాయత్రి, కమలకణ్ణన్. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు గాయత్రిని ఆమె ప్రియుడు కమలకణ్ణన్‌ను అరెస్ట్ చేశారు. వీరివద్ద జరిపిన విచారణలో ప్రేమికుడితో శృంగారానికి భర్త అడ్డుపడుతున్నాడని అందుకే చంపేశామని చెప్పారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆరోగ్యంగా కులసాగానే ఉన్నాను .. రెగ్యులర్ చెకప్ కోసమే ఆస్పత్రికి వెళ్లా : ఉపేంద్ర క్లారిటీ

తెరచాప సినిమా కోసం ఆసుపత్రిపాలయ్యేవిధంగా కష్టపడ్డారు : 30 ఇయర్స్ పృద్వి

ఎఫ్1 వీకెండ్‌ మియామిలో రానా దగ్గుబాటి, లోకా లోకా క్రూ సందడి

తమిళ దర్శకుడిగా తెలుగు సినిమా చేయడం చాలా ఈజీ : డైరెక్టర్ కార్తీక్ రాజు

త్రిషకు పెళ్ళయిపోయిందా... భర్త ఆ యువ హీరోనా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments