Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రేమికుడితో ఆ సుఖం మరిచిపోలేని ప్రేయసి.. భర్తను రాళ్లతో కొట్టి..?

Webdunia
బుధవారం, 26 డిశెంబరు 2018 (12:16 IST)
వివాహేతర సంబంధాలు నేరాల సంఖ్యను పెంచేస్తున్నాయి. తాజాగా ప్రేమికుడిపై వున్న మోజుతో ప్రియుడితో కలిసి ఓ మహిళ భర్తను హతమార్చింది. ఈ ఘటన దిండుక్కల్‌లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. దిండుక్కల్, తిరుకూర్ణం ప్రాంతానికి చెందిన మణికంఠన్ (27). ఇతని భార్య గాయత్రీదేవి. ఈ దంపతులకు ఓ సంతానం వుంది. మణికంఠన్ తాపీమేస్త్రీగా పనిచేస్తున్నాడు. 
 
మణికంఠన్ ఉద్యోగ నిమిత్తం బయటూరికి వెళ్తూవుంటాడు. ఇంతలో గాయత్రి బుద్ధి మారింది. మణికంఠన్ స్నేహితుడైన కమలకణ్ణన్‌తో గాయత్రి వివాహేతర సంబంధం పెట్టుకుంది. అయితే తన వివాహేతర సంబంధానికి భర్తను తప్పించుకోవాలనుకుంది. దీనికోసం భర్తను ప్రేమికుడితో కలిసి హతమార్చాలనుకుంది. 
 
పక్కా ప్లాన్ ప్రకారం.. మణికంఠన్‌కు మద్యం ఫూటుగా తాగించి.. అతనిని రాళ్లతో కొట్టి చంపారు.. గాయత్రి, కమలకణ్ణన్. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు గాయత్రిని ఆమె ప్రియుడు కమలకణ్ణన్‌ను అరెస్ట్ చేశారు. వీరివద్ద జరిపిన విచారణలో ప్రేమికుడితో శృంగారానికి భర్త అడ్డుపడుతున్నాడని అందుకే చంపేశామని చెప్పారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసిన నాట్స్ సంబరాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

బీపీ పేషెంట్లకు అరటిపండు దివ్యౌషధం.. రోజుకు రెండే చాలు

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

తర్వాతి కథనం
Show comments