Webdunia - Bharat's app for daily news and videos

Install App

సాంబార్ అన్నం తిని పులిరాజు చనిపోయిందా.. ?

Webdunia
మంగళవారం, 16 జులై 2019 (18:23 IST)
సాంబార్ అన్నం తిని ఓ పులిరాజు ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటన నీలగిరి అటవీ ప్రాంతంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. అసలే వర్షాలు లేకుండా నీటి కొరత తమిళనాడుకు చుక్కలు చూపిస్తోంది. ప్రజలు నీటి ఎద్దడితో ఇబ్బందులు పడుతుంటే.. అటవీ ప్రాణులు అంతకంటే ఇబ్బందులు పడుతున్నాయి. ఇలా నీరు, ఆహారం దొరక్కకుండా నీలగిరిలో ఓ పులిరాజు.. చెత్తను తిని ప్రాణాలు కోల్పోయింది. 
 
అటవీ ప్రాంతంలోని చెత్తను తింటూ కాలం గడిపిన పులిరాజు.. సాంబార్ రైస్‌ను తినింది. అంతే వాంతులు చేసుకుని ప్రాణాలు కోల్పోయింది. ఈ పులిరాజు మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న అటవీ శాఖాధికారులు దర్యాప్తు జరిపారు. 
 
ఈ పులిరాజు చనిపోయేందుకు కడుపులోకి బ్లేడు ముక్కలు, చెత్త చెదారం, ఇంకా సాంబార్ అన్నం కారణమని తేలింది. అటవీ ప్రాంతాల్లోని క్రూర మృగాలు ఆకలిని తట్టుకోలేక గ్రామాల్లోకి వచ్చేస్తున్నాయని భావించి.. గ్రామస్తులు సాంబార్ రైస్‌లో విషం పెట్టి చంపేసివుంటారని అటవీ శాఖాధికారులు అనుమానిస్తున్నారు. ఐతే ఇదంతా తమిళ మీడియాలో చక్కెర్లు కొడుతున్న వార్త. కానీ నిజానికి పులి తిన్నది సాంబార్ జింకను. దీన్ని తినడంతో ఏదో తేడా కొట్టి అది చచ్చింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

చెత్త సినిమాలు ఎందుకు చేస్తున్నారంటూ ప్రశ్నిస్తున్నారు : అనుపమ

బడ్జెట్ రూ.40 కోట్లు.. కలెక్షన్లు రూ.210+ కోట్లు : 'మహవతార్ నరసింహా' ఉగ్రరూపం!!

నా కోసం ప్రభుత్వ వాహనం పంపలేదు... దానికి నాకూ ఎలాంటి సంబంధం లేదు : నిధి అగర్వాల్

ప్రభుత్వ వాహనంలో నిధి అగర్వాల్.. క్లారిటీ ఇచ్చిన హరిహర వీరమల్లు హీరోయిన్

Madhu Shalini : మధు శాలిని ప్రెజెంట్స్ కన్యా కుమారి రిలీజ్ కు సిద్ధం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Chapati Wheat Flour: ఫ్రిజ్‌లో చపాతీ పిండిని నిల్వ చేస్తే ఆరోగ్యానికి మేలు జరుగుతుందా?

మహిళలు వంకాయను తీసుకుంటే.. ఏంటి లాభం?

కూల్‌డ్రింక్స్ తాగితే పక్షవాతం తప్పదంటున్న వైద్య నిపుణులు

స్నాక్స్ గుగ్గిళ్లు తింటే బలం, ఇంకా ఏం ప్రయోజనాలు?

గౌరవ్ గుప్తా తన బ్రైడల్ కౌచర్ కలెక్షన్, క్వాంటం ఎంటాంగిల్‌మెంట్ ఆవిష్కరణ

తర్వాతి కథనం
Show comments