Webdunia - Bharat's app for daily news and videos

Install App

చెప్పుతో కొట్టిందని గొంతు కోశాడు, పోలీసులు వచ్చే లోగానే...

Webdunia
సోమవారం, 1 మార్చి 2021 (22:16 IST)
నడిరోడ్డుపై అంతా చూస్తుండగానే ఓ యువకుడు 35 ఏళ్ల మహిళ గొంతు కోసి పరారయ్యాడు. స్థానికులు చెప్పిన వివరాలు ఇలా వున్నాయి.
 
పశ్చిమ బెంగాల్ కు చెందిన 35 ఏళ్ల మహిళ బెంగళూరులోని బనశంకరి పరిసర ప్రాంతాల్లో ఇళ్లలో పనులు చేసుకుంటూ జీవిస్తోంది. ఈమెతో పాటు రఫిక్ అనే యువకుడు కూడా ఉపాధి నిమిత్తం వచ్చాడు. ఇతడు చీరల వ్యాపారం చేస్తూ వుండేవాడు. అతని నుంచి మహిళ గతంలో రూ. 10 వేలు అప్పుగా తీసుకుంది.
 
ఈ డబ్బు విషయంలో ఇద్దరి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. దీనితో ఆ మహిళ అతడిని చెప్పుతో కొట్టింది. ఇది జరిగి చాలా రోజులైంది. ఆ కక్షను పెట్టుకున్న రఫిక్, సోమవారం మధ్యాహ్నం రోడ్డుపై మహిళ నడిచి వెళ్తుండగా కత్తి తీసుకుని హఠాత్తుగా ఆమెపై దాడికి దిగాడు. ఈ దాడిలో ఆమె మెడపై తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకునేలోపే ఆమె మృతి చెందింది. నిందితుడు కోసం పోలీసులు గాలిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Allu Arjun: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముందే పుష్ప-2 డైలాగ్ చెప్పిన అల్జు అర్జున్ (video)

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

తెలంగాణ గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డ్స్‌ వేడుకను విజయంవంతం చేయాలి :దిల్‌ రాజు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

తర్వాతి కథనం
Show comments