Webdunia - Bharat's app for daily news and videos

Install App

మరదలిపై 15 మంది స్నేహితులతో 15 రోజులు బావ సామూహిక అత్యాచారం

Webdunia
శనివారం, 29 ఫిబ్రవరి 2020 (16:00 IST)
జార్ఖండ్ రాజధాని రాంచీలోని చాన్హో పోలీస్ స్టేషన్ పరిధిలో ఇటీవల వెలుగులోకి వచ్చిన దారుణ ఘటన అందరినీ షాక్‌కు గురిచేసింది. ఓ బావ తన సొంత మరదలిని 15 రోజుల పాటు ఇంట్లో బందీగా ఉంచి 15 మంది స్నేహితులతో కలిసి ఆమెపై సామూహిక అత్యాచారం చేశాడు. 
 
అత్యాచారం తరువాత, ఆమెను రోడ్డుపై వదిలేసి పారిపోయారు. గురువారం సాయంత్రం రోడ్డుపై అపస్మారక స్థితిలో వున్న యువతిని స్థానిక ప్రజల గమనించి ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆమె మరణించింది.
 
మృతురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. తమ కుమార్తెను అల్లుడు, అతడి స్నేహితులు సామూహిక అత్యాచారం చేసి చంపేశారని వారు ఆరోపించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Vijayashanti: అర్జున్ S/O వైజయంతి తర్వాత విజయశాంతి సినిమాలు చేయదా?

Anasuya Bharadwaj: అరి చిత్రానికి కష్టాలు- రిలీజ్‌ ను ఆపుతుంది ఎవరు?

Tamannaah : ముంబైలో తమన్నా భాటియా ఓదెల 2 ట్రైలర్ లాంచ్ కాబోతోంది

నా ఎక్స్ ఖాతా హ్యాక్ రికవరీ అయింది... : శ్రేయా ఘోషల్ (Video)

హీరోయిన్ శ్రీలీలకు చేదుఅనుభవం - చేయిపట్టుకుని లాగిన అకతాయిలు (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

తర్వాతి కథనం
Show comments