Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెళ్లైన తర్వాత అలా జరిగిందని.. భర్తతో చెప్పింది..?

Webdunia
సోమవారం, 14 జనవరి 2019 (13:17 IST)
హర్యానాలో సామూహిక అత్యాచారానికి పాల్పడిన మహిళను ఓ వ్యక్తి వివాహం చేసుకున్నాడు. అంతటితో ఆగకుండా తన భార్యపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన నిందితులకు కఠిన శిక్ష పడే దిశగా పోరాటం చేస్తున్నాడు. వివరాల్లోకి వెళితే.. హర్యానా జిల్లాకు చెందిన జితేందర్ అనే వ్యక్తికి గత 2015వ సంవత్సరం వివాహం జరిగింది. 
 
వివాహానికి అనంతరం తాను గ్యాంగ్ రేప్‌కు గురైనట్లు తెలిపింది. అంతేగాకుండా తనను వదిలించుకోవాలని డిమాండ్ చేసింది. దీంతో షాక్ అయిన జితేందర్ భార్యను ఓదార్చాడు. అంతటితో ఆగకుండా ఆమెతో సంసారం చేసేందుకు సై అన్నాడు. ఇంకా.. వివాహమైనప్పటి నుంచి తన భార్యపై విరుచుకుపడిన కామాంధులకు కఠిన శిక్ష పడే దిశగా పోరాటం చేస్తున్నాడు. 
 
ఇంకా తన ఆస్తిని అమ్మి నిందితులకు శిక్ష పడేలా కేసును నడిపిస్తున్నాడు. దీంతో జితేందర్‍‌కు నెట్టింట ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. ఇంకా చిన్న చిన్న విషయాలపై గొడవపడి.. విడాకుల వరకు వెళ్లే దంపతుల మధ్య.. ఇలాంటి వ్యక్తిని చూడటం అరుదని.. నెటిజన్లు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Varun Tej : మాల్దీవుల విహారయాత్ర లో వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి

NTR: వార్ 2 కోసం డబ్బింగ్ ప్రారంభించిన మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్

Mega157 : మెగాస్టార్ చిరంజీవి, నయనతార చిత్రం షెడ్యూల్ ఈరోజు ముస్సోరీలో ప్రారంభం

సింగర్‌ మంగ్లీపై డ్రగ్స్ కేసు? త్రిపుర రిసార్ట్‌లో అర్థరాత్రి దాకా డీజే హోరు!

Rashmika : కుబేర నుంచి రష్మిక మందన్న థర్డ్ సింగల్ పీ పీ డుమ్ డుమ్ సాంగ్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గ్లాసెడు బీట్ రసం తాగితే కలిగే ప్రయోజనాలు

రోబోటిక్ సర్జరీలలో సరికొత్త మైలురాయి సాధించిన మెడికవర్ హాస్పిటల్స్

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తర్వాతి కథనం