Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెళ్లైన తర్వాత అలా జరిగిందని.. భర్తతో చెప్పింది..?

Webdunia
సోమవారం, 14 జనవరి 2019 (13:17 IST)
హర్యానాలో సామూహిక అత్యాచారానికి పాల్పడిన మహిళను ఓ వ్యక్తి వివాహం చేసుకున్నాడు. అంతటితో ఆగకుండా తన భార్యపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన నిందితులకు కఠిన శిక్ష పడే దిశగా పోరాటం చేస్తున్నాడు. వివరాల్లోకి వెళితే.. హర్యానా జిల్లాకు చెందిన జితేందర్ అనే వ్యక్తికి గత 2015వ సంవత్సరం వివాహం జరిగింది. 
 
వివాహానికి అనంతరం తాను గ్యాంగ్ రేప్‌కు గురైనట్లు తెలిపింది. అంతేగాకుండా తనను వదిలించుకోవాలని డిమాండ్ చేసింది. దీంతో షాక్ అయిన జితేందర్ భార్యను ఓదార్చాడు. అంతటితో ఆగకుండా ఆమెతో సంసారం చేసేందుకు సై అన్నాడు. ఇంకా.. వివాహమైనప్పటి నుంచి తన భార్యపై విరుచుకుపడిన కామాంధులకు కఠిన శిక్ష పడే దిశగా పోరాటం చేస్తున్నాడు. 
 
ఇంకా తన ఆస్తిని అమ్మి నిందితులకు శిక్ష పడేలా కేసును నడిపిస్తున్నాడు. దీంతో జితేందర్‍‌కు నెట్టింట ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. ఇంకా చిన్న చిన్న విషయాలపై గొడవపడి.. విడాకుల వరకు వెళ్లే దంపతుల మధ్య.. ఇలాంటి వ్యక్తిని చూడటం అరుదని.. నెటిజన్లు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం