Webdunia - Bharat's app for daily news and videos

Install App

భార్యకు కూల్ డ్రింకులో మత్తుమందు, నలుగురు ఫ్రెండ్స్‌తో కలిసి గ్యాంగ్ రేప్

Webdunia
శనివారం, 6 జూన్ 2020 (12:00 IST)
కేరళ రాష్ట్రం తిరువనంతపురంకు చెందిన మహిళపై కట్టుకున్న భర్త కూల్ డ్రింకులో మత్తుమందు కలిపి ఇచ్చి తన నలుగురు స్నేహితులతో కలిసి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డాడు. ఇదంతా తన ఐదేళ్ల కుమారుడు కళ్ల ముందే జరిగింది. కేళలో సంచలనం సృష్టించిన ఈ ఘటన వివరాలు ఇలా వున్నాయి.
 
నిన్నరాత్రి మహిళ భర్త తన నలుగురు స్నేహితులను ఇంటికి తీసుకవచ్చాడు. పూటుగా మద్యం సేవించారు. అనంతరం భార్యకు తెలియకుండా కూల్ డ్రింకులో మత్తుమందు కలిపి ఆమెతో తాగించారు. ఆమె కాస్త అపస్మారకంలోకి వెళ్లాక తన నలుగురు స్నేహితులతో కలిసి ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.
 
అత్యాచారం చేస్తూ ఆమె శరీరంపై సిగరెట్లతో కాల్చి చిత్రహింసలకు గురిచేశాడు. తనపై జరిగిన దారుణాన్ని బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనితో పోలీసులు ఆమె భర్తతో సహా నలుగురు వ్యక్తులను అరెస్టు చేశారు. వీరిపై అత్యాచారం, కిడ్నాప్ తదితర కేసులు నమోదు చేశారు. సంఘటనపై స్పందించిన కేరళ రాష్ట్ర వైద్య శాఖామంత్రి శైలజ, జిల్లా ఎస్పీకి ఫోన్ చేసి కేసును వెంటనే దర్యాప్తు చేయాలని ఆదేశించారు. నిందితులను కఠినంగా శిక్షించాలని మహిళా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Betting: అల్లాణి శ్రీధర్ దర్శకత్వంలో బెట్టింగ్ చిత్రం

Deverakonda: కంటెంట్ మూవీస్ చేస్తూ తెలుగు అభివృద్ధికి కృషి చేస్తా - విజయ్ దేవరకొండ

జీవితంలో నియమ నిబంధనలు నాకు అస్సలు నచ్చవ్ : సమంత

బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోటింగ్ కేసు : విష్ణుప్రియకు షాకిచ్చిన తెలంగాణ హైకోర్టు

Kalyan ram: అర్జున్ S/O వైజయంతి లో కళ్యాణ్ రామ్ డాన్స్ చేసిన ఫస్ట్ సింగిల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

తర్వాతి కథనం