Webdunia - Bharat's app for daily news and videos

Install App

వేడుకల్లో ఎక్కువమంది పాల్గొంటే రూ.10,000 జరిమానా.. ఎక్కడో తెలుసా?

Webdunia
బుధవారం, 26 ఆగస్టు 2020 (06:20 IST)
కరోనా నిబంధనలు ఉల్లంఘించిన వారికి విధించే జరిమానాలను మణిపూర్ ప్రభుత్వం వెల్లడించింది. నిబంధనలకు మించి వేడుకల్లో ఎక్కువమంది పాల్గొంటే రూ.10,000 జరిమానా విధిస్తారు.

బహిరంగ ప్రదేశాల్లో మాస్కులు ధరించకపోయినా, భౌతిక దూరం పాటించకపోయినా రూ.200 జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. అలాగే కరోనా నిబంధనలు, మార్గదర్శకాలు పాటించని వారి నుంచి రూ.1000 జరిమానా వసూలు చేస్తారు.

ఆ రాష్ట్ర హోంశాఖ ఈ మేరకు డిప్యూటీ కమిషనర్, జిల్లా ఎస్పీలకు ఆదేశాలు జారీ చేసింది. ఈశాన్య రాష్ట్రమైన మణిపూర్‌లో ఇటీవల కరోనా కేసుల సంఖ్య పెరుగుతున్నది. ఆ రాష్ట్రంలో ఇప్పటి వరకు 5,360 మందికి కరోనా సోకగా 22 మంది మరణించారు.

సంబంధిత వార్తలు

కోదండరామి రెడ్డి ఆవిష్కరించిన ఇట్లు... మీ సినిమా పోస్టర్

పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలలో సుమయా రెడ్డి‌ నటిస్తున్న డియర్ ఉమ

విక్రాంత్, చాందినీ చౌదరి జంటకు సంతాన ప్రాప్తిరస్తు

ఎందుకొచ్చిన గొడవ.. నా ట్వీట్‌ను తొలగించాను.. నాగబాబు

పవన్ కల్యాణ్‌పై షాకింగ్ కామెంట్స్ చేసిన రేణు దేశాయ్

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments