Webdunia - Bharat's app for daily news and videos

Install App

కేదర్నాథ్ అడగకుండాన్నే అన్నీ ఇచ్చాడు.. ఇపుడు ఏమీ అడగలేదు

Webdunia
ఆదివారం, 19 మే 2019 (17:57 IST)
రెండు రోజుల పర్యటన కోసం ప్రధాని నరేంద్ర మోడీ ఉత్తరాఖండ్‌ రాష్ట్రానికి వచ్చారు. లోక్‌సభ ఎన్నికల ప్రచారం ముగియడంతో ప్రధాని మోడీ ఆధ్యాత్మిక బాటపట్టిన విషయం తెలిసిందే. తొలుత ఆయన శనివారం కేదర్నాథ్ క్షేత్రాన్ని దర్శించుకున్నారు. 
 
ఆదివారం ఉదయం బద్రీనాథ్‌లోని నారాయణుడిని మోడీ దర్శించుకున్నారు. అంతకుముందు ఆలయ పూజారులు, అధికారులు మోడీకి ఘనస్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. మోడీ శనివారం హిమాలయక్షేత్రం కేదార్‌నాథ్‌లోని కేదారీశ్వరుడిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. కేదార్‌ గుహలో 12 గంటల పాటు మోడీ ధ్యానం చేశారు. 
 
తన ధ్యానం ముగిసిన తర్వాత నరేంద్ర మోడీ మీడియాతో మాట్లాడుతూ, బాబా కేదారినాథ్‌ తనకు ఇప్పటికే చాలా ఎక్కువ ఇచ్చారని, అందుకే ఆయనను మరేమీ ఇవ్వాలని కోరలేదన్నారు. 
 
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భగవంతుడు తనకు ఎక్కువే ఇచ్చాడని వ్యాఖ్యానించారు. కష్టించి పనిచేసే సభ్యుల బృందం దొరకడం ఈ ప్రాంత సర్వతోముఖాభివృద్ధికి ఎంతో దోహదపడుతుందని చెప్పారు. ప్రజలందరికీ యావత్‌ భారత దేశం సందర్శించే శక్తి రావాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

AR Murugadoss- శివకార్తికేయన్, ఏఆర్ మురుగదాస్ చిత్రం మదరాసి తాజా అప్ డేట్

చిరంజీవిని మీరు నా డెమి-గాడ్.. అంటున్న దర్శకుడు శ్రీకాంత్ ఓదెల

Chiranjeevi 158 - అక్టోబర్ లో చిరంజీవి 158వ చిత్రానికి దర్శకుడు బాబీ శ్రీకారం

Anjali : RB చౌదరి నిర్మాతగా విశాల్ 35 చిత్రంలో నటించనున్న అంజలి

కన్నప్ప తరువాత వంద కోట్లతో మైక్రో డ్రామాల్ని సృష్టించనున్న విష్ణు మంచు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శక్తినిచ్చే ఖర్జూరం పాలు, మహిళలకు పవర్ బూస్టర్

అబోట్ నుంచి నిరంతర గ్లూకోజ్ రీడింగులు అలర్ట్‌లతో కూడిన నెక్స్ట్-జెన్ ఫ్రీస్టైల్ లిబ్రే 2 ప్లస్‌

ఈ ఆయుర్వేద సూపర్‌ఫుడ్‌లతో రుతుపవనాల వల్ల వచ్చే మొటిమలకు వీడ్కోలు చెప్పండి

తెల్ల నువ్వులతో ఆరోగ్య ప్రయోజనాలు

కాలేయ సమస్యలను అడ్డుకునే తేనెలో ఊరబెట్టిన ఉసిరి

తర్వాతి కథనం
Show comments