Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాష్ట్రపతి వేతనంలో 30 శాతం కోత

Webdunia
గురువారం, 14 మే 2020 (18:04 IST)
కోవిడ్ మహమ్మారిపై పోరుకోసం ఇప్పటికే నెలసరి వేతనాన్ని పీఎం కేర్స్ ఫండ్‌కు ఇచ్చిన రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్.. తాజాగా నెలసరి వేతనంలో 30 శాతం కోత విధించుకునేందుకు సిద్ధమయ్యారని రాష్ట్రపతి భవన్ వర్గాలు వెల్లడించాయి.

ఇలా ఓ సంవత్సరం పాటు కోత విధించుకునేందుకు ఆయన స్వచ్ఛందంగా ఒప్పుకున్నారని రాష్ట్రపతి భవన్ వర్గాలు తెలిపాయి.

దీంతో పాటు ప్రయాణ ఖర్చులు, సంప్రదాయ విందుల ఖర్చులను కూడా భారీగా తగ్గించుకున్నారని సంబంధిత అధికారులు పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Maargan movie review: విజయ్ ఆంటోనీ మార్గ‌న్ రివ్యూ.. రేటింగ్ ఎంతంటే?

సెన్సార్ పూర్తి చేసుకున్న సోషియోఫాంటసీగా దీర్ఘాయుష్మాన్ భవ

సూర్య సేతుపతి హీరోగా పరిచయమవుతున్న మూవీ ఫీనిక్స్

కీర్తి సురేష్, సుహాస్ ఉప్పు కప్పురంబు మ్యూజిక్ ఆల్బమ్

SJ Surya: ఎస్‌జె సూర్య దర్శకత్వంలో శ్రీ గొకులం మూవీస్‌ టైటిల్ కిల్లర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

ఫ్యాబ్ ఇండియా బ్యూటిఫుల్ ఇంపెర్ఫెక్షన్ ప్రచారం హస్తకళల ఆకర్షణ

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

తర్వాతి కథనం
Show comments