Webdunia - Bharat's app for daily news and videos

Install App

90 ఏళ్ల వ్యక్తికి రూ.2.5 కోట్ల బంపర్ లాటరీ

Webdunia
గురువారం, 20 ఏప్రియల్ 2023 (10:15 IST)
పంజాబ్‌లోని మోగా జిల్లాలోని లోహ్‌ఘర్ గ్రామానికి చెందిన 90 ఏళ్ల గురుదేవ్ రూ.2.5 కోట్ల బైసాఖీ బంపర్ లాటరీని గెలుచుకున్నాడు. ప్రస్తుతం ఈ వార్త నెట్టింట వైరల్ అవుతోంది. గురుదేవ్ తన సుదీర్ఘ జీవితమంతా జరుపుకునేందుకు ఈ డబ్బు ఎంతగానో ఉపయోగపడుతోంది. 
 
గురుదేవ్‌కి అదృష్టానికి పొరుగువారు, శ్రేయోభిలాషులు అభినందనలు వెల్లువెత్తడంతో వేడుకలు జోరందుకున్నాయి. తన అదృష్టాన్ని మార్చుకోవాలనే ఆశతో లాటరీ టిక్కెట్‌ను కొనుగోలు చేసినట్లు గురుదేవ్ తెలిపాడు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కుబేర కథ నా చుట్టూ తిరుగుతుంది : నాగార్జున, ఎమోషనల్ అయిన శేఖర్ కమ్ముల

లావ‌ణ్య త్రిపాఠి, దేవ్ మోహ‌న్ చిత్రం సతీ లీలావతి ఫస్ట్ లుక్

పవన్ కళ్యాణ్ నుంచి ఏమీ ఆశించలేదు - ది 100 కథ సుకుమార్ కు చెప్పా : ఆర్కే సాగర్

Pawan Kalyan: హరిహరవీరమల్లు కథ రివీల్ చేస్తూ రిలీజ్ డేట్ ప్రకటన

బకాసుర రెస్టారెంట్‌ నుంచి సాంగ్‌ను ఆవిష్కరించిన హరీశ్‌ శంకర్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

ప్రోటీన్ పోషకాలున్న కాలిఫోర్నియా బాదంతో ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని వేడుక చేసుకోండి

తర్వాతి కథనం
Show comments