Webdunia - Bharat's app for daily news and videos

Install App

కదులుతున్న బస్సులో మంటలు- తొమ్మిది మంది సజీవదహనం

సెల్వి
శనివారం, 18 మే 2024 (11:40 IST)
హర్యానాలోని నుహ్ జిల్లాలోని టౌరు సమీపంలో కదులుతున్న బస్సులో మంటలు చెలరేగడంతో తొమ్మిది మంది సజీవ దహనమయ్యారు. ఇంకా 20 మందికి పైగా గాయపడ్డారు. ఈ సంఘటన కుండ్లీ-మనేసర్-పాల్వాల్ (కేఎంపీ)లో శనివారం తెల్లవారుజామున 2 గంటలకు జరిగింది.
 
బస్సులో దాదాపు 60 మంది ప్రయాణిస్తున్నారని, వీరంతా పంజాబ్, చండీగఢ్ నివాసితులని, మధుర-బృందావన్ నుండి తిరిగి వస్తున్నారని పోలీసులు తెలిపారు. మంటలను గమనించిన స్థానికులు బస్సును వెంబడించి డ్రైవర్‌ను ఆపాలని కోరారు. వారు పోలీసులకు, అగ్నిమాపక శాఖకు కూడా సమాచారం అందించారు. 
 
అగ్నిప్రమాదంలో తొమ్మిది మంది మృతి చెందగా, 20 మందికి పైగా గాయపడ్డారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ముంబై ఎన్‌సిపిఎ ఆఫీసులో చుట్టమల్లె సందడి, వయ్యారం ఓణీ కట్టింది గోరింట పెట్టింది ఆ(Aaah)

వైకాపాకు పాటలు పాడటం వల్ల ఎన్నో అవకాశాలు కోల్పోయాను : సింగర్ మంగ్లీ

ఎన్టీఆర్‌ను వెండితెరకు పరిచయం చేసిన అరుదైన ఘనత ఆమె సొంతం : పవన్ కళ్యాణ్

తెలుగు చిత్రపరిశ్రమలో విషాదం... అలనాటి నటి కృష్ణవేణి ఇకలేరు

నేను సింగర్‌ని మాత్రమే.. రాజకీయాలొద్దు.. వైకాపాకు పాడినందుకు అవమానాలే.. మంగ్లీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

క్యాన్సర్ అవగాహన పెంచడానికి SVICCAR వాకథాన్, సైక్లోథాన్, స్క్రీనింగ్ క్యాంప్‌

తర్వాతి కథనం
Show comments