Webdunia - Bharat's app for daily news and videos

Install App

మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం - 9 మంది దుర్మరణం

Webdunia
గురువారం, 19 జనవరి 2023 (12:56 IST)
మహారాష్ట్రలోని రాయగఢ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో తొమ్మిది మంది దుర్మరణం పాలయ్యారు. ముంబై - గోవా రహదారిపై గురువారం ఉదయం 4.45 గంటలకు లారీ -  కారును ఎదురెదురుగా ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. వ్యానులో ఉన్నవారంతా బంధువులే కావడం గమనార్హం. వీరంతా కలిసి రత్నగిరి జిల్లాలోని గుహాగర్‌కు బయలుదేరారు. 
 
ఆ సమంయలో ముంబై వెళుతున్న లారీ ఒకటి కారును ఢీకొట్టింది. దీంతో ఒక బాలిక, ముగ్గురు మహిళలు, ఐదుగురు పురుషులు అక్కడికక్కడే చనిపోయారు. మరో నాలుగేళ్ల బాలుడు గాయపడ్డారు. అతన్ని సమీపంలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాదానికి కారణాలు తెలియాల్సివుంది. మృతదేహాలను పోలీసులు స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments