Webdunia - Bharat's app for daily news and videos

Install App

మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం - 9 మంది దుర్మరణం

Webdunia
గురువారం, 19 జనవరి 2023 (12:56 IST)
మహారాష్ట్రలోని రాయగఢ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో తొమ్మిది మంది దుర్మరణం పాలయ్యారు. ముంబై - గోవా రహదారిపై గురువారం ఉదయం 4.45 గంటలకు లారీ -  కారును ఎదురెదురుగా ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. వ్యానులో ఉన్నవారంతా బంధువులే కావడం గమనార్హం. వీరంతా కలిసి రత్నగిరి జిల్లాలోని గుహాగర్‌కు బయలుదేరారు. 
 
ఆ సమంయలో ముంబై వెళుతున్న లారీ ఒకటి కారును ఢీకొట్టింది. దీంతో ఒక బాలిక, ముగ్గురు మహిళలు, ఐదుగురు పురుషులు అక్కడికక్కడే చనిపోయారు. మరో నాలుగేళ్ల బాలుడు గాయపడ్డారు. అతన్ని సమీపంలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాదానికి కారణాలు తెలియాల్సివుంది. మృతదేహాలను పోలీసులు స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

లక్ష్మీ నరసింహా రీరిలీజ్ లో కొత్తగా యాడ్ చేసిన మందేసినోడు సాంగ్

దైవిక శక్తిని కోరుతూ పళని మురుగన్ ఆలయాన్ని సందర్శించిన సూర్య టీమ్

ప్రతి తల్లి తన దృష్టిలో ఓ కన్నప్ప : మోహన్ బాబు

భైరవం చిత్రం నిర్మాతకు నష్టం - హీరోలకు అంతేనా ?

Sidhu : సిద్ధు జొన్నలగడ్డ రూ.4 కోట్లు తిరిగి ఇచ్చాడా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

తర్వాతి కథనం
Show comments