Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎక్కువ జీతాలిచ్చే ఉద్యోగాలు వద్దే వద్దు.. మనశ్శాంతి వుంటే చాలు..?

Webdunia
బుధవారం, 15 మార్చి 2023 (09:33 IST)
భారతీయ ఉద్యోగులపై ఇటీవల నిర్వహించిన సర్వేలో షాకింగ్ నిజాలు వెలుగులోకి వచ్చాయి. ఎలాగంటే.. ఎక్కువ జీతాలు వద్దని భారతీయ ఉద్యోగులు అంటున్నారట. ఎక్కువ జీతం వచ్చే ఉద్యోగాల పట్ల భారతీయులు ఆసక్తి చూపట్లేదనే షాకింగ్ నిజం వెలుగులోకి వచ్చింది. 
 
మేనేజర్‌తో పాటు అధిక వేతనంతో కూడిన ఉద్యోగంలో చాలా ఒత్తిడి ఉంటుందని, ఇది మనశ్శాంతిని ప్రభావితం చేస్తుందని వారిలో చాలామంది అభిప్రాయపడ్డారు. అందువల్ల జీతం తక్కువగా ఉన్నా మనశ్శాంతితో కూడిన ఉద్యోగం కావాలని 88 శాతం మంది భారతీయులు అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. 
 
అలాగే, 70% అమెరికన్లు మానసిక ప్రశాంతతతో కూడిన తక్కువ జీతంతో కూడిన ఉద్యోగం తమకు ముఖ్యమని చెప్పారు. ప్రపంచంలోని 10 దేశాల్లో నిర్వహించిన ఈ పోల్‌లో ఎక్కువ మంది ఎక్కువ జీతం కంటే మనశ్శాంతి, ప్రశాంతతను కోరుకుంటున్నారని వెల్లడైంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Akhil: పుట్టేటప్పుడు పేరు ఉండదు. పోయేటప్పుడు ఊపిరి ఉండదు - అఖిల్.. లెనిన్ గ్లింప్స్

Prabhas: రాజాసాబ్ రిలీజ్ కోసం తిరుపతి, శ్రీకాళహస్తి ఆలయాలను దర్శించిన మారుతి

Vijayashanti : కళ్యాణ్ రామ్, విజయశాంతి పై ముచ్చటగా బంధాలే.. పాట చిత్రీకరణ

హీరోయిన్ శ్రీలీలతో డేటింగా? బాలీవుడ్ హీరో ఏమంటున్నారు!!

Ram Prakash : రిలేషన్, ఎమోషన్స్‌, వినోదం కలయికలో చెరసాల సిద్ధం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

హైదరాబాద్‌లోని బంజారా హిల్స్‌లో ది బేర్ హౌస్ స్టోర్ ప్రారంభం

చికెన్, మటన్ కంటే ఇందులో ప్రోటీన్లు ఎక్కువ? శాకాహారులకు బెస్ట్ ఫుడ్ ఇదే

తర్వాతి కథనం
Show comments