Webdunia - Bharat's app for daily news and videos

Install App

హిమాచల్‌ప్రదేశ్‌: ఒకే స్కూల్‌లో 70మంది విద్యార్థులకు కరోనా

Webdunia
బుధవారం, 22 సెప్టెంబరు 2021 (14:48 IST)
హిమాచల్‌ప్రదేశ్‌లోని మండీ జిల్లాలో ఒకే స్కూల్‌కు చెందిన 79 మంది విద్యార్థులకు కరోనా సోకింది. మండీ జిల్లాలోని ధరంపూర్ పట్టణంలోని రెసిడెన్షియల్‌ పాఠశాలలో ముగ్గురు ఉపాధ్యాయులు, 79 మంది విద్యార్థులకు కరోనా పాజిటివ్ అని పరీక్షల్లో తేలింది. దీంతో అధికారులు వారందరని క్వారంటైన్‌కు తరలించారు. పాఠశాలను మైక్రో కంటైన్‌మెంట్‌ జోన్‌గా ప్రకటించారు.
 
తాజా కేసుల నేపథ్యంలో ఈనెల 25 వరకు పాఠశాలలను తెరవకూడదని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే గతంలో సెప్టెంబర్‌ 21 వరకు స్కూళ్లను మూసివేస్తున్నట్లు ప్రకటించింది. రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతుండటంతో మరో నాలుగురోజులపాటు బడులను మూసివేస్తున్నట్లు వెల్లడించింది. 
 
అయితే రెసిడెన్షియల్ స్కూళ్లను దీనినుంచి మినహాయించింది. పాఠశాలలను మూసివేసినప్పటికీ ఉపాధ్యాయులు, నాన్ టీచింగ్ ఉద్యోగులు మాత్రం విధులకు హాజరు కావాలని ప్రభుత్వం ఆదేశించింది. హిమాచల్‌ప్రదేశ్‌లో మంగళవారం 263 కరోనా కేసులు నమోదయ్యాయి. మరో ఇద్దరు మృతిచెందారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 3639కి పెరిగింది.

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments