Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఫిషింగ్ బోట్‌లో రూ.400 కోట్ల హెరాయిన్ - గుజరాత్‌లో స్వాధీనం

Webdunia
సోమవారం, 20 డిశెంబరు 2021 (11:04 IST)
ఇటీవలి కాలంలో గుజరాత్ రాష్ట్రంలో భారీగా గంజాయి వంటి మత్తుపదార్థాలను అధికారులు స్వాధీనం చేసుకుంటున్నారు. గుజరాత్ సముద్రతీర ప్రాంతంలో ఇందుకు అడ్డాగా మారుతోంది. హెరాయిన్‌తో పాటు గంజాయిని భారీ మొత్తంలో స్వాధీనం చేసుకుంటున్నారు. తాజాగా రూ.400 కోట్ల విలువ చేసే హెరాయిన్‌ను స్వాధీనం చేసుకున్నారు. 
 
ఈ సముద్రతీర తీరంలో భారత రక్షణ దళం, గుజరాత్ ఏటీఎస్ సంయుక్తంగా ఒక ఆపరేషన్ చేపట్టింది. ఇందులో భారత జలాల్లో పాకిస్థాన్‌కు చెందిన షిషింగ్ బోట్‌ను అధికారులు గుర్తించి దాన్ని తనిఖీ చేశారు. 
 
అందులో రూ.400 కోట్ల విలువ చేసే 77 కేజీల హెరాయిన్‌ను అధికారులు గుర్తించి దాన్ని స్వాధీనం చేసుకున్నారు. అలాగే, హెరాయిన్‌ను తరలిస్తున్న ఆరుగురు స్మగ్లర్లను అధికారులు తమ అదుపులోకి తీసుకున్నారు. వీరిపై కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Bobby Kolli: డైరెక్టర్ బాబీ కొల్లి KVN ప్రొడక్షన్స్‌తో సినిమా ప్రకటన

దేవరకొండ కోసం నల్లగండ్ల అపర్ణా సినిమాస్‌లో రాజమౌళి ప్రత్యక్షం

Raviteja: రవితేజ మాస్ జాతర విడుదల ఆలస్యమవుతుందా?

మొదటి రోజు గ్రాస్ కలెక్షన్స్ తో విజయ్ దేవరకొండ కింగ్డమ్ రికార్డ్

ఎంట‌ర్‌టైనర్ ప్రేమకథగా బ‌న్ బ‌ట‌ర్ జామ్‌ టీజ‌ర్‌, ఆవిష్కరించిన మెహ‌ర్ ర‌మేష్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

Goat Milk: మహిళలకు మేకపాలు ఎలా మేలు చేస్తుందో తెలుసా?

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

కుషాల్స్ ఫ్యాషన్ జ్యువెలరీ, నటి ఆషికా రంగనాథ్‌తో వరమహాలక్ష్మిని జరుపుకోండి

గుండె ఆరోగ్యానికి లేత చింతకాయ పచ్చడి, ఇంకా ఎన్నో ప్రయోజనాలు

తర్వాతి కథనం