Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఫిషింగ్ బోట్‌లో రూ.400 కోట్ల హెరాయిన్ - గుజరాత్‌లో స్వాధీనం

Webdunia
సోమవారం, 20 డిశెంబరు 2021 (11:04 IST)
ఇటీవలి కాలంలో గుజరాత్ రాష్ట్రంలో భారీగా గంజాయి వంటి మత్తుపదార్థాలను అధికారులు స్వాధీనం చేసుకుంటున్నారు. గుజరాత్ సముద్రతీర ప్రాంతంలో ఇందుకు అడ్డాగా మారుతోంది. హెరాయిన్‌తో పాటు గంజాయిని భారీ మొత్తంలో స్వాధీనం చేసుకుంటున్నారు. తాజాగా రూ.400 కోట్ల విలువ చేసే హెరాయిన్‌ను స్వాధీనం చేసుకున్నారు. 
 
ఈ సముద్రతీర తీరంలో భారత రక్షణ దళం, గుజరాత్ ఏటీఎస్ సంయుక్తంగా ఒక ఆపరేషన్ చేపట్టింది. ఇందులో భారత జలాల్లో పాకిస్థాన్‌కు చెందిన షిషింగ్ బోట్‌ను అధికారులు గుర్తించి దాన్ని తనిఖీ చేశారు. 
 
అందులో రూ.400 కోట్ల విలువ చేసే 77 కేజీల హెరాయిన్‌ను అధికారులు గుర్తించి దాన్ని స్వాధీనం చేసుకున్నారు. అలాగే, హెరాయిన్‌ను తరలిస్తున్న ఆరుగురు స్మగ్లర్లను అధికారులు తమ అదుపులోకి తీసుకున్నారు. వీరిపై కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వామ్మో... జాన్వీ కపూర్‌కు అంత కాస్ట్లీ గిఫ్టా?

ఆ హీరో కళ్లలో గమ్మత్తైన ఆకర్షణ ఉంది : షాలిని పాండే

సిలికాన్‌లో ఏఐ రీసెర్చ్ సెంటర్‌ లో సీఈఓ అరవింద్ శ్రీనివాస్‌ను కలిసిన కమల్ హాసన్

జై శ్రీరామ్ అంటూ తన్మయంతో డాన్స్ చేసిన మెగాస్టార్ చిరంజీవి

Indraganti: సారంగపాణి జాతకం చూసేందుకు డేట్ ఫిక్స్ చేసిన నిర్మాత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

తర్వాతి కథనం