Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఫిషింగ్ బోట్‌లో రూ.400 కోట్ల హెరాయిన్ - గుజరాత్‌లో స్వాధీనం

Webdunia
సోమవారం, 20 డిశెంబరు 2021 (11:04 IST)
ఇటీవలి కాలంలో గుజరాత్ రాష్ట్రంలో భారీగా గంజాయి వంటి మత్తుపదార్థాలను అధికారులు స్వాధీనం చేసుకుంటున్నారు. గుజరాత్ సముద్రతీర ప్రాంతంలో ఇందుకు అడ్డాగా మారుతోంది. హెరాయిన్‌తో పాటు గంజాయిని భారీ మొత్తంలో స్వాధీనం చేసుకుంటున్నారు. తాజాగా రూ.400 కోట్ల విలువ చేసే హెరాయిన్‌ను స్వాధీనం చేసుకున్నారు. 
 
ఈ సముద్రతీర తీరంలో భారత రక్షణ దళం, గుజరాత్ ఏటీఎస్ సంయుక్తంగా ఒక ఆపరేషన్ చేపట్టింది. ఇందులో భారత జలాల్లో పాకిస్థాన్‌కు చెందిన షిషింగ్ బోట్‌ను అధికారులు గుర్తించి దాన్ని తనిఖీ చేశారు. 
 
అందులో రూ.400 కోట్ల విలువ చేసే 77 కేజీల హెరాయిన్‌ను అధికారులు గుర్తించి దాన్ని స్వాధీనం చేసుకున్నారు. అలాగే, హెరాయిన్‌ను తరలిస్తున్న ఆరుగురు స్మగ్లర్లను అధికారులు తమ అదుపులోకి తీసుకున్నారు. వీరిపై కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

మ్యూజిక్ షాప్ మూర్తి నుంచి రాహుల్ సిప్లిగంజ్ పాడిన అంగ్రేజీ బీట్ లిరికల్ వచ్చేసింది

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆహ్వానించిన దర్శకుల సంఘం

రోడ్డు ప్రమాదంలో పవిత్ర మృతి.. త్రినయని నటుడు చంద్రకాంత్ ఆత్మహత్య

రాహుల్ విజయ్, శివాని ల విద్య వాసుల అహం ఎలా ఉందంటే.. రివ్యూ

పాయల్ రాజ్‌ పుత్‌తో ప్రభాస్ పెళ్లి.. డార్లింగ్‌గా ఉంటాను?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం