Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఫిషింగ్ బోట్‌లో రూ.400 కోట్ల హెరాయిన్ - గుజరాత్‌లో స్వాధీనం

Webdunia
సోమవారం, 20 డిశెంబరు 2021 (11:04 IST)
ఇటీవలి కాలంలో గుజరాత్ రాష్ట్రంలో భారీగా గంజాయి వంటి మత్తుపదార్థాలను అధికారులు స్వాధీనం చేసుకుంటున్నారు. గుజరాత్ సముద్రతీర ప్రాంతంలో ఇందుకు అడ్డాగా మారుతోంది. హెరాయిన్‌తో పాటు గంజాయిని భారీ మొత్తంలో స్వాధీనం చేసుకుంటున్నారు. తాజాగా రూ.400 కోట్ల విలువ చేసే హెరాయిన్‌ను స్వాధీనం చేసుకున్నారు. 
 
ఈ సముద్రతీర తీరంలో భారత రక్షణ దళం, గుజరాత్ ఏటీఎస్ సంయుక్తంగా ఒక ఆపరేషన్ చేపట్టింది. ఇందులో భారత జలాల్లో పాకిస్థాన్‌కు చెందిన షిషింగ్ బోట్‌ను అధికారులు గుర్తించి దాన్ని తనిఖీ చేశారు. 
 
అందులో రూ.400 కోట్ల విలువ చేసే 77 కేజీల హెరాయిన్‌ను అధికారులు గుర్తించి దాన్ని స్వాధీనం చేసుకున్నారు. అలాగే, హెరాయిన్‌ను తరలిస్తున్న ఆరుగురు స్మగ్లర్లను అధికారులు తమ అదుపులోకి తీసుకున్నారు. వీరిపై కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'కన్నప్ప' చిత్రాన్ని వీక్షించిన రజనీకాంత్

అర్జున్, జగపతి బాబు, వేణు ఎంటర్‌టైనర్ హనుమాన్ జంక్షన్ రీ-రిలీజ్

Ravi Teja: రవితేజ, కిషోర్ తిరుమల సినిమా హైదరాబాద్‌లో రెగ్యులర్ షూటింగ్

Rajinikanth: కన్నప్ప సినిమాను చూసి ఆశీర్వదించిన రజనీకాంత్

Nag Ashwin : సుహాస్, శివాని నగరం కాంబినేషన్ లో సినిమాకు నాగ్ అశ్విన్ క్లాప్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

Night shifts: నైట్ షిఫ్ట్ చేస్తున్న మహిళలకు ఆస్తమా వచ్చే ప్రమాదం ఎక్కువ

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

తర్వాతి కథనం