Webdunia - Bharat's app for daily news and videos

Install App

ముత్తూట్ ఫైనాన్స్‌లో భారీ దోపిడి.. సీసీ కెమెరాలకే చిక్కలేదట..

Webdunia
బుధవారం, 25 డిశెంబరు 2019 (18:10 IST)
కర్ణాటక ముత్తూట్ ఫైనాన్స్ బ్రాంచ్‌లో భారీ దోపిడీ చోటుచేసుకుంది. బెంగళూరు, పులకేశినగర్ సమీపంలోని బాణసవాడి - హెణ్ణూరు రోడ్‌‌లోని లింగరాజపురం బ్రిడ్జి సమీపంలో ఉన్న ముత్తూట్‌ ఫైనాన్స్‌ కార్యాలయంలోకి ప్రవేశించిన దొంగలు ఏకంగా 77 కిలోల బంగారు ఆభరణాలను ఎత్తుకుపోయారు. వివరాల్లోకి వెళితే.. కర్ణాటకలోని ముత్తూట్ శాఖలో గోడకు దొంగలు కన్నం వేశారు. 
 
ఆ కన్నం ద్వారా లోపలికి వెళ్లిన దొంగలు, పోలీసులకు ఆధారాలు చిక్కకుండా సీసీ కెమెరాలను తొలగించి, ఆపై నగలు దాచివుంచే బీరువాలను గ్యాస్ కట్టర్లతో కత్తిరించి, దోపిడీకి పాల్పడ్డారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దొంగతనం జరిగిన తీరును గమనించి వివిధ కోణాల్లో దర్యాప్తు జరుపుతున్నారు. ఈ భారీ దోపిడిలో సదరు సంస్థకు చెందిన శాఖలో పనిచేసేవారికి సంబంధం వుండవచ్చుననే కోణంలోనూ దర్యాప్తు జరుపుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్రీలీలకు నిశ్చితార్థం జరిగిపోయిందా? బిగ్ డే కమింగ్ సూన్ అంటూ ట్వీట్

కుమారుడు కోసం ఒక్కటైన మాజీ దంపతులు.. ఎవరు వారు?

Kalpika: మీ అమ్మ కడుపులో పుట్టావా.. నువ్వు అసలు ఆడదానివేనా? కల్పికపై రెచ్చిపోయిన? (video)

Natti: ఆర్.నారాయణమూర్తి కార్పొరేట్ శక్తుల్లో బందీ అయ్యారు : నట్టికుమార్ విమర్శ

మేఘాలు చెప్పిన ప్రేమ కథ లో నరేష్ అగస్త్య ఏమి చెబుతున్నారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మింత్రా ఇవోఆర్ఎస్ 22వ ఎడిషన్ ఇప్పుడు 10 వేల బ్రాండ్ల నుంచి 4 మిలియన్లకు పైగా స్టైళ్లతో...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

తర్వాతి కథనం
Show comments