Webdunia - Bharat's app for daily news and videos

Install App

లడఖ్ సెక్టార్‌లో ప్రమాదం - ఏడుగురు భారత జవాన్లు మృతి

Webdunia
శుక్రవారం, 27 మే 2022 (18:19 IST)
అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని లడఖ్‌లో ఘోరం జరిగింది. భారత జవాన్లు ప్రయాణిస్తున్న ఆర్మీ వాహనం ఒకటి అదుపుతప్పి టుర్టుక్ సెక్టార్ వద్ద ష్యోక్ నదిలో బోల్తాపడింది. ఈ ప్రమాదంలో ఏడుగురు జవాన్లు మృత్యువాతపడ్డారు. మరో 19 మంది సైనికులు గాయపడ్డారు. 
 
ఈ ప్రమాదం గురించి సమాచారం తెలుసుకున్న ఆర్మీ అధికారులు యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. ప్రమాద స్థలానికి ఎయిర్ అంబులెన్స్ పంపించి క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రులకు తరలించారు. 
 
పార్తాపూర్‌లోని ట్రాన్సిట్ క్యాంప్ నుంచి సబ్ సెక్టార్‌ హనీఫ్‌లోని ఒక పార్వర్డ్ లొకేషన్‌కు వెళుతుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాదం సమయంలో ఆర్మీ వాహనంలో  26 మంది సైనికులు ఉన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రామ్ చరణ్ కు బదులు విజయ్ దేవరకొండ కు చాన్స్ వచ్చిందా ?

Manchu Manoj: మళ్లీ వార్తల్లో మంచు మనోజ్.. అడవుల్లో సెలెబ్రీటీలు వుండకూడదని? (video)

పైరసీ వచ్చినా తండేల్‌ వంద కోట్ల క్లబ్ కు చేరింది, అయినా ఆవేదనలో నిర్మాతలు

విశ్వక్ సేన్ లైలా తో మార్కెట్ ఒక్కసారిగా పడిపోయిందా !

డేటింగ్ పుకార్ల మధ్య, సమంతా సెలీనా గోమెజ్ సాహిత్యాన్ని పంచుకుంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

న్యూజెర్సీలో నాట్స్ ఆర్ధిక అవగాహన సదస్సు

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments