Webdunia - Bharat's app for daily news and videos

Install App

లడఖ్ సెక్టార్‌లో ప్రమాదం - ఏడుగురు భారత జవాన్లు మృతి

Webdunia
శుక్రవారం, 27 మే 2022 (18:19 IST)
అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని లడఖ్‌లో ఘోరం జరిగింది. భారత జవాన్లు ప్రయాణిస్తున్న ఆర్మీ వాహనం ఒకటి అదుపుతప్పి టుర్టుక్ సెక్టార్ వద్ద ష్యోక్ నదిలో బోల్తాపడింది. ఈ ప్రమాదంలో ఏడుగురు జవాన్లు మృత్యువాతపడ్డారు. మరో 19 మంది సైనికులు గాయపడ్డారు. 
 
ఈ ప్రమాదం గురించి సమాచారం తెలుసుకున్న ఆర్మీ అధికారులు యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. ప్రమాద స్థలానికి ఎయిర్ అంబులెన్స్ పంపించి క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రులకు తరలించారు. 
 
పార్తాపూర్‌లోని ట్రాన్సిట్ క్యాంప్ నుంచి సబ్ సెక్టార్‌ హనీఫ్‌లోని ఒక పార్వర్డ్ లొకేషన్‌కు వెళుతుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాదం సమయంలో ఆర్మీ వాహనంలో  26 మంది సైనికులు ఉన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

VN Aditya: ఫెడరేషన్ నాయకులను మారిస్తే సమస్యలు సులభంగా పరిష్కారం అవుతాయి : VN ఆదిత్య

వాళ్లు ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేస్తారు... మేము ఎడ్యుకేట్ చేస్తాం : ఏఆర్ మురుగదాస్

రీ రిలీజ్‌కు సిద్దమైన 'స్టాలిన్' మూవీ

పవన్ కళ్యాణ్ ఓ పొలిటికల్ తుఫాను : రజనీకాంత్

వీధి కుక్కలను చంపవద్దు అంటే ఎలా? దత్తత తీసుకోండి.. హ్యాష్ ట్యాగ్ సృష్టించండి.. వర్మ (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరం

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

తర్వాతి కథనం
Show comments