Webdunia - Bharat's app for daily news and videos

Install App

ట్రక్కును ఢీకొన్న అంబులెన్స్ - ఏడుగురు మృతి

Webdunia
మంగళవారం, 31 మే 2022 (11:36 IST)
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని రాయ్‌బరేలీలో ఘోర ప్రమాదం జరిగింది. ఓ అంబులెన్స్ ట్రక్కును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. మరికొందరు గాయపడ్డారు. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, యూపీ రాష్ట్రానికి చెందిన కొందరు ఢిల్లీలోని ఓ ఆస్పత్రికి వెళ్లి ఆరోగ్య వైద్య పరీక్షలు చేయించుకుని ఇంటికి అంబులెన్స్‌‍లో బయలుదేరారు. ఈ క్రమంలో ఓ ట్రక్కును అంబులెన్స్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆరుగురు ప్రమాద స్థలంలోనే ప్రాణాలు కోల్పోగా, మరికొందరు గాయపడ్డారు. 
 
ఈ రెండు వాహనాలు ఒకదానికొకటి ఎదురెదురుగా ఢీకొట్టాయి. ఈ ప్రమాదంలో నుజ్జు నుజ్జు అయ్యాయి. ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబ సభ్యులకు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ తన ప్రగాఢ సంతాపాన్ని తెలిపారు. మృతుల కుటుంబాలను ఆదుకోవాలని, క్షతగాత్రులకు మెరుగైన వైద్యం చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments