Webdunia - Bharat's app for daily news and videos

Install App

ట్రక్కును ఢీకొన్న అంబులెన్స్ - ఏడుగురు మృతి

Webdunia
మంగళవారం, 31 మే 2022 (11:36 IST)
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని రాయ్‌బరేలీలో ఘోర ప్రమాదం జరిగింది. ఓ అంబులెన్స్ ట్రక్కును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. మరికొందరు గాయపడ్డారు. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, యూపీ రాష్ట్రానికి చెందిన కొందరు ఢిల్లీలోని ఓ ఆస్పత్రికి వెళ్లి ఆరోగ్య వైద్య పరీక్షలు చేయించుకుని ఇంటికి అంబులెన్స్‌‍లో బయలుదేరారు. ఈ క్రమంలో ఓ ట్రక్కును అంబులెన్స్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆరుగురు ప్రమాద స్థలంలోనే ప్రాణాలు కోల్పోగా, మరికొందరు గాయపడ్డారు. 
 
ఈ రెండు వాహనాలు ఒకదానికొకటి ఎదురెదురుగా ఢీకొట్టాయి. ఈ ప్రమాదంలో నుజ్జు నుజ్జు అయ్యాయి. ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబ సభ్యులకు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ తన ప్రగాఢ సంతాపాన్ని తెలిపారు. మృతుల కుటుంబాలను ఆదుకోవాలని, క్షతగాత్రులకు మెరుగైన వైద్యం చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'ఎంపురాన్‌'లో ఆ సన్నివేశాలు ప్రియమైన వారిని బాధించాయి, క్షమించండి : మోహన్‌లాల్

ఇబ్బందికర పరిస్థితుల్లో తల్లికి దొరికిపోయాను : హాస్యనటుడు స్వాతి సచ్‌దేవా

చిరంజీవి - అనిల్ రావిపూడి మూవీ పూజ - హాజరైన సినీ దిగ్గజాలు! (Video)

Naveen Chandra: 28°C సినిమా షూటింగ్ కష్టాలతో పుస్తకం రాబోతోంది

Parada: అనుపమ పరమేశ్వరన్ పరదా నుంచి మా అందాల సిరి సాంగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments