Webdunia - Bharat's app for daily news and videos

Install App

ట్రక్కును ఢీకొన్న అంబులెన్స్ - ఏడుగురు మృతి

Webdunia
మంగళవారం, 31 మే 2022 (11:36 IST)
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని రాయ్‌బరేలీలో ఘోర ప్రమాదం జరిగింది. ఓ అంబులెన్స్ ట్రక్కును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. మరికొందరు గాయపడ్డారు. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, యూపీ రాష్ట్రానికి చెందిన కొందరు ఢిల్లీలోని ఓ ఆస్పత్రికి వెళ్లి ఆరోగ్య వైద్య పరీక్షలు చేయించుకుని ఇంటికి అంబులెన్స్‌‍లో బయలుదేరారు. ఈ క్రమంలో ఓ ట్రక్కును అంబులెన్స్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆరుగురు ప్రమాద స్థలంలోనే ప్రాణాలు కోల్పోగా, మరికొందరు గాయపడ్డారు. 
 
ఈ రెండు వాహనాలు ఒకదానికొకటి ఎదురెదురుగా ఢీకొట్టాయి. ఈ ప్రమాదంలో నుజ్జు నుజ్జు అయ్యాయి. ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబ సభ్యులకు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ తన ప్రగాఢ సంతాపాన్ని తెలిపారు. మృతుల కుటుంబాలను ఆదుకోవాలని, క్షతగాత్రులకు మెరుగైన వైద్యం చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సినీ కార్మికులకు వేతనాలు 30 శాతం పెంచాలి : అమ్మిరాజు కానుమిల్లి

Niharika: సంప్రదాయం దుస్తులతో పెండ్లి కూతురులా ముస్తాబయిన నీహారిక కొణిదల

ఒక్క కూలీ కోసం యుద్ధమే జరుగుతోందని చెప్పే రజనీకాంత్ కూలీ ట్రైలర్

అర్జున్ రెడ్డి టైంలోనే సుకుమార్ తో సినిమా అనుకున్నాం : విజయ్ దేవరకొండ

ఫ్యామిలీ ఎమోషన్స్, ఎంటర్ టైన్ మెంట్ తో లిటిల్ హార్ట్స్ సిద్ధం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

Goat Milk: మహిళలకు మేకపాలు ఎలా మేలు చేస్తుందో తెలుసా?

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

కుషాల్స్ ఫ్యాషన్ జ్యువెలరీ, నటి ఆషికా రంగనాథ్‌తో వరమహాలక్ష్మిని జరుపుకోండి

తర్వాతి కథనం
Show comments