Webdunia - Bharat's app for daily news and videos

Install App

2 నెలలుగా తల్లీ కుమార్తెలపై 18 మంది కామాంధులు గ్యాంగ్ రేప్..

హర్యానా రాష్ట్రంలో దారుణం జరిగింది. న్యాయం కోసం వెళ్లిన తల్లీ కుమార్తెలపై గ్రామ సర్పంచ్, తన అనుచరులతో కలిసి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ దారుణాన్ని 18 మంది కామాంధులు గత రెండు నెలలుగా కొనసాగిస్

Webdunia
గురువారం, 4 అక్టోబరు 2018 (11:14 IST)
హర్యానా రాష్ట్రంలో దారుణం జరిగింది. న్యాయం కోసం వెళ్లిన తల్లీ కుమార్తెలపై గ్రామ సర్పంచ్, తన అనుచరులతో కలిసి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ దారుణాన్ని 18 మంది కామాంధులు గత రెండు నెలలుగా కొనసాగిస్తూ వచ్చారు.


తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, హర్యానాలోని కైథాల్ కలాయత్ పట్టణంలో ఓ మహిళ తన 15 యేళ్ల కుమార్తెతో కలిసి ఉంటోంది. ఈమె తన కుమార్తెను తీసుకుని గ్రామ సర్పంచ్ ఇంటికి వెళ్లింది. అంతే.. వారిద్దరినీ బంధించి అత్యాచారం చేసిన గ్రామ సర్పంచ్.. ఆ తర్వాత తన స్నేహితులను, మాజీ సర్పంచ్‌ను పిలిచి సామూహిక అత్యాచానికి పాల్పడ్డాడు. 
 
ఇలా గత రెండు నెలలుగా కొనసాగిస్తూ వచ్చారు. అయితే, ఆ కామాంధుల వేధింపులు భరించలేని తల్లీకూతుళ్లు పోలీసులను ఆశ్రయించారు. దీంతో కేసు నమోదు చేసి 18 మంది నిందితుల్లో ఏడుగురుని అరెస్టు చేశారు. వీరిలో ఒకరు ఏఎస్ఐ కూడా ఉండటం గమనార్హం. 
 
ఏఎస్ఐ షంషేర్ సింగ్, రోషన్ లాల్, ధనపతిలను గుర్తించారు. ఏఎస్ఐ షంషేర్ సింగ్ తనతోపాటు తన తల్లిపై పలుసార్లు అత్యాచారం చేశాడని బాధిత బాలిక పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్పీ చెప్పారు.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కిల్లర్ లో ప్రీతి అస్రాని ని ఎత్తుకున్న లుక్ తో ఎస్‌జె సూర్య

చిరంజీవి, నయనతార కేరళలో కీలకమైన సన్నివేశాలు, డ్యూయెట్ సాంగ్ షూటింగ్

Vijay Deverakonda: హిందీలో సామ్రాజ్య టైటిల్ తో విజయ్ దేవరకొండ కింగ్డమ్

Unni Mukundan: ఉన్ని ముఖుందన్, దర్శకుడు జోషీ కలిసి భారీ ప్రాజెక్ట్

విజయ్ సేతుపతిని బెగ్గర్ గా మార్చిన పూరీ జగన్నాథ్ !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

తర్వాతి కథనం