Webdunia - Bharat's app for daily news and videos

Install App

మద్యానికి మనీ ఇవ్వలేదని భార్యలను చంపేశారు.. ఎవరో తెలుసా?

ఇద్దరు స్నేహితులు తమతమ భార్యలను చంపేశారు. అందులో ఒక మృతదేహాన్ని బావిలో పడేయగా, మరో మృతదేహాన్ని ఇంట్లోనే దాచిపెట్టి ఊరివిడిచి పారిపోయారు. ఈ దారుణం బీహార్ రాష్ట్రంలోని పాలీగంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో జర

Webdunia
గురువారం, 4 అక్టోబరు 2018 (11:01 IST)
ఇద్దరు స్నేహితులు తమతమ భార్యలను చంపేశారు. అందులో ఒక మృతదేహాన్ని బావిలో పడేయగా, మరో మృతదేహాన్ని ఇంట్లోనే దాచిపెట్టి ఊరివిడిచి పారిపోయారు. ఈ దారుణం బీహార్ రాష్ట్రంలోని పాలీగంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే... పాలీగంజ్ పోలీసు స్టేషన్ పరిధిలోని సిక్రియా హుస్హరీ ప్రాంతంలో నారద్ మాంఝీ, అఖిలేష్ మాంఝీ అనే ఇద్దరు ప్రాణస్నేహితులు ఉన్నారు. వీరిద్దరూ ఒకే చోట పని చేస్తున్నారు. వీరికి మద్యం సేవించే అలవాటు ఉంది. దీంతో మద్యానికి బానిసలైన వీరిద్దరూ డబ్బుకోసం తమ భార్యలను వేధించేవారు. ఈ క్రమంలో మద్యానికి డబ్బులు ఇవ్వాలని భార్యలను ఒత్తిడి చేయగా, వారు తమ వద్ద లేదని చెప్పారు. 
 
అంతే.. ఆగ్రహించిన వీరిద్దరూ ఇళ్లకు వచ్చి తమ భార్యల గొంతు నొక్కి హత్య చేశారు. ఒక మృతదేహాన్ని బావిలో పారేయగా, మరో మృతదేహాన్ని ఇంట్లో దాచిపెట్టి ఆ ఇద్దరు స్నేహితులు పరారయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం కోసం తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసుల దర్యాప్తు చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పోలీసులు అరెస్టు చేయలేదు : మంచు మనోజ్

పవన్ ఫ్యాన్స్‌కు శుభవార్త చెప్చిన నిర్మాత ఏఎం రత్నం.. ఏంటది?

రామ్ చరణ్ కు బదులు విజయ్ దేవరకొండ కు చాన్స్ వచ్చిందా ?

Manchu Manoj: మళ్లీ వార్తల్లో మంచు మనోజ్.. అడవుల్లో సెలెబ్రీటీలు వుండకూడదని? (video)

పైరసీ వచ్చినా తండేల్‌ వంద కోట్ల క్లబ్ కు చేరింది, అయినా ఆవేదనలో నిర్మాతలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Garlic: పరగడుపున వెల్లుల్లిని నమిలి తింటే? చర్మం మెరిసిపోతుంది..

న్యూజెర్సీలో నాట్స్ ఆర్ధిక అవగాహన సదస్సు

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

తర్వాతి కథనం
Show comments