Webdunia - Bharat's app for daily news and videos

Install App

పిండ అవశేషాల కలకలంపై విచారణకు ఆదేశం

Webdunia
శనివారం, 25 జూన్ 2022 (10:51 IST)
కర్నాటక రాష్ట్రంలోని బెలగావి జిల్లాలో ఏడు పిండ అవశేషాలను కనుగొన్నారు. ఇవి స్థానికంగా కలకలం రేపాయి. జిల్లాలోని ముదలగి పట్ణ శివార్లలో ఓ బస్టాప్‌లో గుర్తుతెలియని వ్యక్తులు కొన్ని డబ్బాలను వదిలి వెళ్లారు. వీటిని గుర్తించిన స్థానికులు వాటిలో ఏముందోనని తెరిచి చూడగా, పిండ అవశేషాలు బయటపడ్డాయి. దీంతో పోలీసులకు సమాచారం చేరవేయడంతో వారు అక్కడకు వచ్చిన పిండ అవశేషాలున్న డబ్బాలను స్వాధీనం చేసుకున్నారు. 
 
దీనిపై పోలీసులు స్పందిస్తూ, ఈ పిండ అవశేషాలను భ్రూణహత్యులగా పేర్కొంటున్నారు. లింగ నిర్ధారణ చేసిన తర్వాత గర్భస్రావం చేశారని, అవి ఐదు నెలలు నిండిన శిశువుల పిండాలు అని గుర్తించారు. కాగా, ఈ ఘటనపై వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు విచారణకు ఆదేశించింది. పైగా, ఈ పిండ అవశేషాలను భద్రంగా దాచిపెట్టినట్టు అధికారులు వెల్లడించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Thug Life: మణిరత్నం, కమల్ హాసన్ థగ్ లైఫ్ తాజా అప్ డేట్

Ambedkar: అగ్రహారంలో అంబేద్కర్ సినిమా ఫస్ట్ లుక్

బుట్టబొమ్మకు తెలుగులో తగ్గిన అవకాశాలు.. బాలీవుడ్‌లో ఛాన్సులు...

పుష్పక విమానం టాకీ అయితే అది సారంగపాణి జాతకం : వెన్నెల కిషోర్

8కె. ఫార్మెట్ లో ఎన్.టి.ఆర్., రాజమౌళి సినిమా యమదొంగ రిరిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

పచ్చి ఉల్లిపాయలు తింటే ఏమవుతుంది?

వేసవి కాలంలో రాత్రిపూట స్నానం చేయడం మంచిదా?

నిద్రలేమి సమస్య వున్నవారు ఇవి తినాలి

బెల్లం - తేనె.. ఈ రెండింటిలో ఏది బెటర్!

తర్వాతి కథనం
Show comments