Webdunia - Bharat's app for daily news and videos

Install App

పిండ అవశేషాల కలకలంపై విచారణకు ఆదేశం

Webdunia
శనివారం, 25 జూన్ 2022 (10:51 IST)
కర్నాటక రాష్ట్రంలోని బెలగావి జిల్లాలో ఏడు పిండ అవశేషాలను కనుగొన్నారు. ఇవి స్థానికంగా కలకలం రేపాయి. జిల్లాలోని ముదలగి పట్ణ శివార్లలో ఓ బస్టాప్‌లో గుర్తుతెలియని వ్యక్తులు కొన్ని డబ్బాలను వదిలి వెళ్లారు. వీటిని గుర్తించిన స్థానికులు వాటిలో ఏముందోనని తెరిచి చూడగా, పిండ అవశేషాలు బయటపడ్డాయి. దీంతో పోలీసులకు సమాచారం చేరవేయడంతో వారు అక్కడకు వచ్చిన పిండ అవశేషాలున్న డబ్బాలను స్వాధీనం చేసుకున్నారు. 
 
దీనిపై పోలీసులు స్పందిస్తూ, ఈ పిండ అవశేషాలను భ్రూణహత్యులగా పేర్కొంటున్నారు. లింగ నిర్ధారణ చేసిన తర్వాత గర్భస్రావం చేశారని, అవి ఐదు నెలలు నిండిన శిశువుల పిండాలు అని గుర్తించారు. కాగా, ఈ ఘటనపై వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు విచారణకు ఆదేశించింది. పైగా, ఈ పిండ అవశేషాలను భద్రంగా దాచిపెట్టినట్టు అధికారులు వెల్లడించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసిన నాట్స్ సంబరాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

బీపీ పేషెంట్లకు అరటిపండు దివ్యౌషధం.. రోజుకు రెండే చాలు

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

తర్వాతి కథనం
Show comments