దేశంలో విజృంభిస్తోన్న కరోనా వైరస్.. 24 గంటల్లో అన్ని కేసులా?

Webdunia
శనివారం, 30 మే 2020 (10:14 IST)
చైనాలో పుట్టిన కరోనా వైరస్ దేశంలో విజృంభిస్తోంది. ఈ వైరస్‌కు మందు లేకపోవడంతో.. ఏం చేయాలో అర్థంకాక చాలా దేశాలు నివ్వెరబోతున్నాయి. ఇక కరోనా ధాటికి మన దేశం అల్లాడుతోంది. మొదట్లో కేసులు తక్కువగా ఉన్నప్పటికీ.. ఇపుడు విపరీతంగా పెరుగుతున్నాయి. 
 
గత 24 గంటల్లో 7964 కొత్త కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు ఒక్కరోజు వ్యవధిలో నిర్ధారణ అయిన కేసుల్లో ఇదే అత్యధికం కావడం. దీంతో తాజాగా కేసుల సంఖ్య 1,73,763కు పెరిగింది. 
 
ఇక కొత్తగా మరో 265 మంది మృతిచెందడంతో మృతుల సంఖ్య 4,971కి చేరింది. ఇక రాష్ట్రాలవారీగా చూస్తే అత్యధికంగా మహారాష్ట్రలో 62,228 కేసులు, తమిళనాడులో 20,246, ఢిల్లీలో 17,386, గుజరాత్‌లో 15,934 కేసులు నిర్ధారణ అయ్యాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మగవాళ్లకు కూడా జీవితంలో ఒక్కసారైనా పీరియడ్స్ రావాలి... రష్మిక మందన్నా

పెళ్లికి కూడా ఎక్స్‌పైరీ డేట్ ఉంటుంది... కాజోల్

తోట తరణి సృజనాత్మక యువరతరానికి ఆదర్శం : పవన్ కళ్యాణ్

ప్రభాస్ చిత్రంలో మెగాస్టార్ చిరంజీవి? క్లారిటీ ఇచ్చిన దర్శకుడు

Vijay Kisses Rashimika: రష్మిక మందన్న తో తమ సంబంధాన్ని ప్రకటించిన విజయ్ దేవరకొండ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నీరసంగా వుంటుందా? ఇవి తింటే శక్తి వస్తుంది

క్యాలీఫ్లవర్‌ 8 ప్రయోజనాలు ఏమిటి?

స్ట్రోక్ తర్వాత వేగంగా కోలుకోవడానికి రోబోటిక్ రిహాబిలిటేషన్ కీలకమంటున్న నిపుణులు

రోజుకి ఒక్క జామకాయ తింటే చాలు...

బ్లెండర్స్ ప్రైడ్ ఫ్యాషన్ టూర్ సిద్ధం చేసింది ఫ్యాషన్ ముందడుగు

తర్వాతి కథనం
Show comments