Webdunia - Bharat's app for daily news and videos

Install App

దేశంలో విజృంభిస్తోన్న కరోనా వైరస్.. 24 గంటల్లో అన్ని కేసులా?

Webdunia
శనివారం, 30 మే 2020 (10:14 IST)
చైనాలో పుట్టిన కరోనా వైరస్ దేశంలో విజృంభిస్తోంది. ఈ వైరస్‌కు మందు లేకపోవడంతో.. ఏం చేయాలో అర్థంకాక చాలా దేశాలు నివ్వెరబోతున్నాయి. ఇక కరోనా ధాటికి మన దేశం అల్లాడుతోంది. మొదట్లో కేసులు తక్కువగా ఉన్నప్పటికీ.. ఇపుడు విపరీతంగా పెరుగుతున్నాయి. 
 
గత 24 గంటల్లో 7964 కొత్త కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు ఒక్కరోజు వ్యవధిలో నిర్ధారణ అయిన కేసుల్లో ఇదే అత్యధికం కావడం. దీంతో తాజాగా కేసుల సంఖ్య 1,73,763కు పెరిగింది. 
 
ఇక కొత్తగా మరో 265 మంది మృతిచెందడంతో మృతుల సంఖ్య 4,971కి చేరింది. ఇక రాష్ట్రాలవారీగా చూస్తే అత్యధికంగా మహారాష్ట్రలో 62,228 కేసులు, తమిళనాడులో 20,246, ఢిల్లీలో 17,386, గుజరాత్‌లో 15,934 కేసులు నిర్ధారణ అయ్యాయి. 

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments